మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత- హోంమంత్రి మహమూద్ అలీ

140
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మొక్కలు నాటారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి మహమ్మద్ అలీ తెలిపారు.

నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆజం హలీ, పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -