మహిళా బంధు…సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మహిళా బంధుగా నిలిచిపోతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో...
గ్రేటర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేటీఆర్
నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం గట్టి పట్టుదల, కృత నిశ్చయంతో ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని డిప్యూటీ...
మెరుగైన భారత్ను నిర్మించి ప్రజలకు అందిస్తాం: సీఎం కేసీఆర్
ఝూర్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం కేసీఆర్. గాల్వన్ లోయలో ఉగ్రవాదుల దాడిలో 20 మంది సైనికులతో పాటు,...
శిబుసోరెన్తో సీఎం కేసీఆర్ భేటీ…
జార్ఖండ్ పర్యటనలో భాగంగా జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా) నేత శిబు సోరెన్తో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం వెంట ఎమ్మెల్సీ కవిత,ఎంపీ సంతోష్ కుమార్, వినోద్ కుమార్...
మంత్రి శ్రీనివాస్గౌడ్కు 20మంది పోలీసులతో భద్రత
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇంటెలిజన్స్ విభాగం సూచన మేరకు మంత్రికి భద్రత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న శ్రీనివాస్...
చెన్నై మేయర్గా దళిత మహిళ
పాలనలో తనదైన శైలీలో దూసుకుపోతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెన్నై నగరపాలక సంస్థ మేయర్గా తొలిసారి ఓ దళిత మహిళ ఆర్ ప్రియదర్శినిని నియమించారు. దీంతో...
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ
ఆదిలాబాద్ సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించారు మంత్రి హరీష్ రావు. సీసీఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని…. పునరుద్ధరణ చేసేందుకు కేంద్రంలోని బిజెపి నేతలు...
నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
శ్రీలక్ష్శీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనుండగా ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. 10న ఎదుర్కోలు, 11న తిరుకల్యాణ...
జార్ఖండ్కు సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు అమర జవాన్ల...
అల్లం పద్మకు మంత్రి ఎర్రబెల్లి నివాళి..
ఇటీవల మృతి చెందిన ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళలర్పించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా...