అల్లం పద్మకు మంత్రి ఎర్రబెల్లి నివాళి..

89
errabelli
- Advertisement -

ఇటీవల మృతి చెందిన ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళలర్పించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గురువారం అల్లం నారాయణ నివాసానికి వెళ్లి, ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకొని, విచారం వ్యక్తం చేశారు. అల్లం నారాయణ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

- Advertisement -