Friday, April 26, 2024

రాష్ట్రాల వార్తలు

manassu

మనస్సు అంటే ఏమిటి..

మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు...

చెడుపై విజయమే… దీపావళి

హిందువుల పండుగలలో ప్రత్యేకమైనది దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దీపావళి. ఇళ్లంతా దీపాలు వెలిగించి చీకటిని తరుముతూ వెలుగును స్వాగతిస్తూ ఆనందోత్సాహంతో జరుపుకొనే పండుగ. దీప అంటే దీపం,...
ladies bangles

ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!

ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయ స్త్రీని సులువుగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు ఉంటాయి కాబట్టి. ఇవి కేవలం సంప్రదాయానికి సంబంధించిన వస్తువులు , ఆచారాలు అని అనుకుంటారు..కానీ నుదుట బొట్టుపెట్టుకునే...
gold

నల్లపూసల గొలుసు ప్రాముఖ్యత!

పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, హిందూ వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్త్రీ ఒక సంవత్సర కాలం...

ఆ కోరికలు…పెరగాలంటే?

పురుషుడని మొట్టమొదట ఆకర్షించేవి మహిళలలోని వక్షోజాలు. అందుకే తమ వక్షోజాల సౌందర్యాన్ని కాపాడుకునేందుకు మహిళలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. ఈ వక్షోజాలు మరింత ఆకర్షణీయంగా, గుండ్రంగా కనిపించేలా జాగ్రత్త వహిస్తుంటారు. పురుషునిలో సెక్స్ కోర్కెలు...
Paddy purchase centres

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వానాకాలం వరి కోతలు ప్రారంభమైనందున త్వరలోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మరియు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం తగిన...
eye problems

కళ్ళ మంటలు తగ్గాలంటే……..

రోజు ఉదయం 5లేక 6 కిస్మిస్ లు నీటి లో మరిగించి ఆ నీటిని తాగడం కళ్ళకి మంచిది పాల లో కాని కలబంద రసంలో కానీ దూది ని ముంచి పదిహేను నిమిషాల...

దనియాల కషాయంతో..ఆ సమస్యలు దూరం!

దనియాలను వంటింటి మసాలా దినుసుల్లా వాడుతుంటాము. ఎటువంటి కూరలోనైనా దనియాల పొడి వేస్తే ఆ రుచి అమోఘం. దనియాల పొడి వేయడం వల్ల వంటకాలకు గుమగుమలాడే సువాసన సంతరించుకుంటుంది. అందుకే ఎటువంటి కూర...
rendujadalu

ఇలా జడ వేయడం బొమ్మల్లోనే చూస్తామేమో..!

ఆధునికత మనిషి జీవన విధానాన్నే మార్చేస్తోంది. మారుతున్న సమాజ జీవనానికి అనుగుణంగా మనిషిలో మార్పు రావడం..లేనిదానికోసం పరుగులు పెడుతుండటంతో అన్ని ఇన్‌స్టాంట్‌గా దొరికే పరిస్ధితి నెలకొంది.ఒకరకంగా చెప్పాలంటే మనిషే ఓ ఇన్‌స్టాంట్ వస్తువుగా...
peddapuli

వేలేరుపాడులో పెద్దపులి కలకలం..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కట్కూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి కలకలం రేపింది. తెలంగాణ కావడిగుండ్ల అడవి నుండి ఆంధ్రా ప్రాంతం కట్కూరు కోయిదా ఫారెస్ట్ రేంజ్ లోకి ప్రవేశించినట్టు...

తాజా వార్తలు