Sunday, April 28, 2024

రాష్ట్రాల వార్తలు

పీవీ మార్గ్‌లో మరో పార్క్ ఆవిష్కరణ

ట్యాంక్ బండ్ సరసన మరొక ఆహ్లాద పర్యాటక కేంద్రం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో రూ.26.65 కోట్ల వ్యయంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్క్ ను...
Telangana

తొలి రాష్ట్రంగా తెలంగాణ.. కేంద్రం ప్రశంసలు..

దేశంలో అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో 100 శాతం నల్లా కనెక్షన్లను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో...

TTD:శ్రీవారి సిఫారసు లేఖలు రద్దు

ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ‌తంలో వ‌లె తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు శనివారం నుండి తిరుమ‌ల‌లో...
kavitha

తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు నోటీసులు అందాయని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని...వాటిని నమ్మవద్దని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలో ఉన్న కొంతమంది కావాలనే మీడియాను తప్పుదొవ పట్టిస్తున్నారని తనకు...
teachers day

హ్యాపీ టీచర్స్ డే..

ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది. నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి…అయినా ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి….జాతి జీవన...
kcr

నల్గొండ అన్నిరంగాల్లో అభివృద్ది చెందాలి: సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని ముఖ్యమంత్రి శ్రీ...
srinivas goud

రాష్ట్రంలో నిర్మాణంలో వేలాది చెక్‌డ్యాంలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో వేలాదిగా చెక్ డ్యామ్ లు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా దేశంలోనే రాష్ట్రం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేసిందని తెలిపారు. దేవరకద్ర...
Martineni Venkateswara Rao

తెలంగాణ ఆడిట్ విధానం దేశానికి ఆదర్శం..

రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టరేట్​ కార్యాలయంలో సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావుతో కర్నాటక ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల బృందంలో బీదర్ స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీకాంత్, బెంగుళూర్...

హైదరాబాద్‌ విశ్వనగరము :కేటీఆర్‌

దేశంలో అత్యున్నతమైన నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ గుర్తు చేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి...

శ్రీరాం సాగర్‌కు భారీ వరద..

భారీ వర్షాలతో శ్రీరాం సాగర్‌కు వరద ప్రవహం కొనసాగుతోంది. ఎగువ నుండి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తుండగా 16 గేట్లు ఎత్తి 49,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాం...

తాజా వార్తలు