టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ ఇదే..
టీఆర్ఎస్ ప్లీనరీకి మహానగరం ముస్తాభైంది. హెచ్ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీ నేపథ్యంలో 27న ట్రాఫిక్ ఆంక్షలు విధించగా వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్లీనరీ అనగానే...
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల..
క్రైస్తవుల పర్వదినం క్రిస్మస్ సందర్భంగా కరీంనగర్లో చర్చిలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ప్రజలకు,క్రైస్తవ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు...
తెలంగాణ డాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు..
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల(జూడాలు)తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. గురువారం జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మరోసారి డీఎంఈతో...
చర్చలతో సమస్య పరిష్కారం : కార్మికుల సమ్మెపై తలసాని
సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చోని పరిష్కరించుకోవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మీడియాతో మాట్లాడిన తలసాని…కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు….ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు.
ప్రభుత్వం జోక్యం...
26న రైతుల నిరసన…విపక్షాల మద్దతు
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా మే 26న బ్లాక్ డే నిర్వహించనున్నాయి సంయుక్త కిసాన్ మోర్చా. ఈ నిరసనలకు 12 ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. సంయుక్త ప్రకటనపై సోనియా...
Telangana:దశాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపును ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముగింపు రోజున...
మొక్కలు నాటిన కార్తీకదీపం ఫేం నిహారిక..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నటి నిహారిక.
ఈ సందర్భంగా...
మునుగోడులో టీఆర్ఎస్కు కుమ్మరి సంఘం మద్దతు
త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది రాష్ట్ర కుమ్మరి సంఘం. ఈ నేమరకు మంత్రి జగదీష్ రెడ్డితో కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు ఆధ్వర్యంలో...
అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి – మంత్రి ఈశ్వర్
అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై సోమవారం మంత్రి...
మోదీజీ..మీరు పిల్లలను కనకుంటే నేనేం చేయాలి:లాలూ
రాజకీయాలు అన్నాకా…విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే…గతంలో రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతికపరమైన విబేధాలు, రాజకీయపరమైన విమర్శలు మాత్రమే ఉండేవి. ఎవరైనా హద్దుమీరి కాస్త రాజకీయ ప్రత్యర్థులను కించపర్చేలా తిట్టినా…ఆ తర్వాత క్షమాపణ చెప్పేవారు....