ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అధికారికంగా నిర్వహిస్తున్నా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా బీసీ...
సాంస్కృతిక రంగాలను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్..
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాంస్కృతిక రంగాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య గురువారం మంత్రి గంగుల కమలాకర్ను...
బీజేపీ నేతపై లైవ్లో చెప్పు దెబ్బ.. !
ఓ ఛానల్ వేదికగా బీజేపీ నేత విష్ణువర్థన్పై చెప్పుతో దాడి చేశారు ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికలపూడి శ్రీనివాస్. ఏపీ మున్సిపల్ ఎన్నికలు, కేబినెట్ నిర్ణయాలు సహా పలు ఏపీ అంశాలపై...
బండి పాదయాత్రతో నేతల మధ్య ఆధిపత్య పోరు..
వాపును చూసి బలుపు అనుకోవద్దు అన్న సామేత తెలంగాణలో బాగా ఫేమస్. ఇప్పుడు తెలంగాణ బీజేపీకి సరిగ్గా సరిపోయేలా ఉంది. వరుసగా రెండు ఉప ఎన్నికల్లో గెలుపుతో నెక్ట్స్ అధికారం తమదేనంటూ బీజేపీ...
సీఎం కేసీఆర్కు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరు..
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సీఎం కేసీఆర్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ‘గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ...
సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో ఎంపీ రంజిత్ రెడ్డి భేటీ ..
లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకై వచ్చిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తో స్థానిక చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే...
10న వైకుంఠ ద్వార దర్శనానికి ఉచిత టికెట్ల జారీ- టీటీడీ
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని రామచంద్రపుష్కరిణి, ముత్యాలరెడ్డి పల్లె,...
శ్రీశైలంకు పోటెత్తిన వరద నీరు..
శ్రీశైలంకు భారీగా వరద నీరు పోటెత్తింది. కర్నూల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సుంకేశుల, హంద్రీ నుండి వరద నీరు శ్రీశైలంకు చేరుకుంది. 14.464 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుకోగా ప్రస్తుత...
దేశ స్థాయిలో మెరిసిన సిద్దిపేట పుర ప్రజల కీర్తి..
సిద్దిపేట అభివృద్ధి పేట… శుద్ధిపేట..ఆకుపచ్చ అవార్డుల్లో ఆదర్శ పేట అని మరో సారి భారతాన మన సిద్దిపేట పేరు మారు మ్రోగింది… స్వచ్ సర్వేక్షన్ 2021 అవార్డును సిద్దిపేట పట్టణం కైవసం చేసుకుంది.....
జూన్ 1 నుండి లాక్డౌన్ ఎత్తివేత…
మధ్యప్రదేశ్లో జూన్ 1 నుండి లాక్ డౌన్ ఎత్తివేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. కరోనా పరిస్థితులపై ఉజ్జయిని సమీక్ష నిర్వహించిన శివరాజ్… జూన్ 1 నుండి జిల్లాల్లో...