కాల్అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాల్వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్లో కాల్అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం...
57 రాజ్యసభ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
రాజ్యసభలో 57 స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికలు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు....
సీఎం కేసీఆర్ మానవతావాది- మంత్రి హరీశ్
ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతావాది.. మనసున్న మహరాజు అని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. గురువారం ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకులు కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజన...
కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్..
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం ఈ నెల...
బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఫైర్..
బీజేపీ నేత బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి చేస్తున్న అబద్దపు ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. బండి సంజయ్, ఒక వేళ...
ప్రపంచవ్యాప్తంగా విత్తన పరీక్షలో ఏకరూపత : నిరంజన్ రెడ్డి
ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్న సంగతి తెల్సిందే.అయితే ఇస్టా 2022 - 2025 ఎగ్జిగ్యూటివ్...
తొలి లైన్ ఉమెన్గా శిరీష
రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా నిరుద్యోగులు ప్రిపరేషన్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలె టీఎస్ఎస్పీడీసీఎల్లో లైన్మెన్ల ఉద్యోగాలను భర్తీ చేయగా అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది...
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు…సొంతం చేసుకోండి!
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటినుండి మొదలుకానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా నేటి నుండి...
అసని ఎఫెక్ట్…భారీ వర్షం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుపాను కృష్ణాజిల్లా సమీపంలో తీరాన్ని దాటినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. భూభాగాన్ని తాకడంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం...
చైనా కరోనా ఆంక్షలతో జనజీవనం అస్థవ్యస్తం!
చైనాలో కరోనాను అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో...