15 రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం…
నేడు 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.కరోనా కట్టడి, లాక్ డౌన్ ఎత్తివేత, పలు ఇతర అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న...
వరుసగా 11వ రోజు…80 దాటిన పెట్రోల్ ధర
వరుసగా 11వ రోజు దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్ లీటర్ ధర 55 పైసలు, డీజిల్ 69 పైసలు పెరగగా పెట్రోల్ రూ.80.22కు, డీజిల్ ధర 74.54కి చేరింది.11రోజుల్లో పెట్రోల్...
భారత్-చైనా ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి
భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన...
ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే….
ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెటను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల...
ఏపీలో కొత్తగా 193 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరోనా మహమ్మారి దావళంలా వ్యాప్తిస్తోంది. ఏపీ ప్రభుత్వం గత 24 గంటల్లో 15911 శాంపిల్స్ టెస్ట్ చెయ్యగా 193 మందికి కరోనా...
భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత..
చైనా శాంతియుతంగా చర్చలతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకుంటున్నామంటూనే మరో వైపు దాడులకు దిగుతోంది. తాజా చైనా మరోసారి హద్దుమీరింది.. చైనా బలగాల భారత్ సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు భారత...
ఒక్కరోజే 10667 కేసులు…380 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 10667 కొత్త కేసులు నమోదుకాగా 380 మంది మృతిచెందారు. రెండు రోజుల నుండి రోజుకు 11 వేల కేసులు...
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చాం:ఏపీ గవర్నర్
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు గవర్నర్ బిశ్వ భూషణ్. ఏపీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఆన్లైన్ ద్వారా ప్రసంగించిన గవర్నర్…వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ది సాధించామని తెలిపారు. ఎన్నికల...
పెట్రోల్ ధర రూ. 5 పెంపు..!
దేశంలో రోజురోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. వరుసగా పదోరోజు పెట్రోల్ ధర పెరిగి వినియోగదారుల నెత్తిన మరింత భారం మోపుతోంది.పదిరోజుల్లో దాదాపు రూ. 5 పెరిగింది పెట్రోల్ ధర.
హైదరాబాద్లో మంగళవారం లీటరు...
సీఎంలతో మోడీ వీడియోకాన్ఫరెన్స్..
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు,రేపు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రులను రెండు గ్రూప్ లుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో గ్రూప్ తో చర్చలు జరపనున్నారు మోడీ.కరోనా కట్టడి,...