మొక్కలు నాటిన తోట చంద్రశేఖర్
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మొక్కలు...
ఎన్టీఆర్ వారసుడు.. కేసిఆరే !
దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు జీవితం ఒక తెరచిన పుస్తకం. సినీ రంగంలోనూ రాజకీయాల్లోనూ ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదనే చెప్పాలి. తెలుగు సినీ రంగానికి ప్రపంచ...
నిర్మల్…జూన్4న సీఎం కేసీఆర్ టూర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వేళ సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని జూన్ 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీ...
MAY28:వీర్ సావర్కర్ బర్త్డే
వీర్ సావర్కర్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తనదైన శైలిలో పోరాడిన భారతీయుడు. అసలు పేరు వినాయక్ దామోదర్ సావర్కర్. ఈయన మహారాష్ట్రలోని నాసిక్లో దామోదర్ మరియు రాధాబాయి సావర్కర్లకు మే 28,1883న జన్మంచారు....
PMMODI:ఎన్టీఆర్ యుగపురుషుడు
ప్రధాని మోదీ మన్కీ బాత్ 101వ ఎపిసోడ్ సందర్భంగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన ఎన్టీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ రోజు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా మోదీ మన్ కీ బాత్లో...
PMMODI:దేశ ప్రజలందరూ గర్వపడాలి
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంగా అంగరంగా వైభవంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య అలాగే సర్వ మత ప్రార్థనల మధ్య జరిగింది. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ...ఇది 140కోట్ల ప్రజల ఆకాంక్షల...
పచ్చి గుడ్డు తింటున్నారా.. జాగ్రత్త!
మన శరీరం బలంగా, దృఢంగా తయారు కావడానికి మనం తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. వివిద రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు, శరీరానికి కావలసిన రోగనిరోదక శక్తి...
నూతన పార్లమెంట్ ప్రత్యేకతలివే..
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ నూతన పార్లమెంటు భవనాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనంను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది....
ముగ్గురు సీఎంల జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్
ఆప్ ఢిల్లీ పంజాబ్ ఆప్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్ భగవంత్ మాన్ సింగ్ హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కు వెళ్లారు. వారి వెంట ఢిల్లీ విద్యాశాఖ...
may27:పండిట్ నెహ్రూ వర్థంతి
భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల నాయకులు తమ జీవితాలను ధారపోశారు. వారే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి తొలి ప్రధానిగా రెండు పర్యయాలు...