టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్…
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారికి కానుకల రూపంలో వచ్చిన వాచీలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ నెల 22న వేలం వేయనుండగా టైటాన్, టైమెక్స్, సొనాట, టైమ్వెల్, ఆల్విన్, క్యాషియో,...
కాకిదొండతో షుగర్ కు చెక్..
సాధారణంగా దొండకాయలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనం వంటింట్లో వినియోగించే కూరగాయలలో ఒకరకం దొండకాయ అయితే.. మరోటి బయట దొరికే దొండకాయ మరోరకం. ఇది పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దొండకాయను...
మానవ శరీరం…నమ్మలేని నిజాలు
మానవ శరీరం అనేక కోట్ల కణాలతో నిర్మితమైంది. మనిషి జీవన క్రియ సక్రమంగా జరగాలంటే శరీర నిర్మాణం క్రమముగా ఉండాలి. అలాంటి మన శరీరం గురించి ఇప్పటికి కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి....
ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!
ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయ స్త్రీని సులువుగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు ఉంటాయి కాబట్టి. ఇవి కేవలం సంప్రదాయానికి సంబంధించిన వస్తువులు , ఆచారాలు అని అనుకుంటారు..కానీ నుదుట బొట్టుపెట్టుకునే...
పుదీనాతో లాభాలు
1. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తి ని పెంచే విటమిన్ "ఎ" విటమిన్ "సి" గుణాలు అధికంగా ఉంటాయి .
2. పుదీనా ఆకుల టీ తాగితే కంఠస్వరం బాగుంటుంది. గాయకులు ,డబ్బింగ్...
జలుబు కు ఇంటి వైద్యం…
జలుబుతో బాధపడేవారు రోజు కు రెండు సార్లు పసుపు వేసుకొని ఆవిరి పడితే జలబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. గోరు వెచ్చని పాలలో కొంచెం పసుపు వేసి తాగితే జలుబు,దగ్గుతో బాధపడుతున్నవారు...
తమలపాకుతో ఉపయోగాలు..
తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పిల్లలకు వచ్చే జ్వరం నుంచి ఉపశమనం లభించాలంటే.. తమలపాకు రసంలో కస్తూరిని కలిపి పేస్ట్లా చేసుకుని తేనెతో కలిపి ఇవ్వడం చేస్తే జ్వరం తగ్గిపోతుంది. దగ్గు, జలుబును...
గుడ్డుతో సంపూర్ణ ఆరోగ్యం….
గుడ్డు సుమారుగా 45-50 గ్రాముల బరువుంటుంది. మనం 50 గ్రాముల వరి అన్నం తింటే దాన్నుంచి 160-170 క్యాలరీలు లభిస్తాయి. అదే ఒక గుడ్డు తింటే దాన్నుంచి 75-80 క్యాలరీల శక్తి లభిస్తుంది.
గుడ్డు...
మొక్కలు నాటిన అర్బన్ ఫారెస్ట్రీ ఆఫీసర్
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ స్థాపించన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమీషనర్ కృష్ణ మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా మాసబ్...
KTR:స్వపరిపాలనలో సుపరిపాలనా…
తెలంగాణ విజయవంతంగా 9వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్లో జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసర్ల శిక్షణ...