19న అఖిలపక్ష సమావేశం…
సోమవారం భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావరణం హీటెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల పరిస్ధితులపై చర్చించేందుకు ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం...
కంటతడి పెట్టిస్తున్న సంతోష్ బాబు కూతురు అభిజ్ఞ..
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మృతిచెందిన కల్నల్ సంతోష్ బాబుకు అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం సూర్యాపేటలో జరగనున్నాయి. ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్లో సంతోష్ బాబు పార్ధివదేహాన్నిహైదరాబాద్కు తీసుకురానుండగా అక్కడి నుండి సూర్యాపేటకు తరలించనున్నారు.
ఇక...
1975 తర్వాత ఇదే తొలిసారి..
లడఖ్లోని గాల్వన్ లోయలో చైనా బలగాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందినట్లు ప్రకటించింది. జవాన్ల మృతిపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనా వస్తువలను బ్యాన్...
కరోనా పంజా..24 గంటల్లో 2003 మంది మృతి
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. రోజుకు పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అయితే గత 24 గంటల్లో కరోనా మహమ్మారి...
15 రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావేశం…
నేడు 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.కరోనా కట్టడి, లాక్ డౌన్ ఎత్తివేత, పలు ఇతర అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న...
వరుసగా 11వ రోజు…80 దాటిన పెట్రోల్ ధర
వరుసగా 11వ రోజు దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్ లీటర్ ధర 55 పైసలు, డీజిల్ 69 పైసలు పెరగగా పెట్రోల్ రూ.80.22కు, డీజిల్ ధర 74.54కి చేరింది.11రోజుల్లో పెట్రోల్...
భారత్-చైనా ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి
భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన...
ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే….
ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెటను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల...
ఏపీలో కొత్తగా 193 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరోనా మహమ్మారి దావళంలా వ్యాప్తిస్తోంది. ఏపీ ప్రభుత్వం గత 24 గంటల్లో 15911 శాంపిల్స్ టెస్ట్ చెయ్యగా 193 మందికి కరోనా...
భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత..
చైనా శాంతియుతంగా చర్చలతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకుంటున్నామంటూనే మరో వైపు దాడులకు దిగుతోంది. తాజా చైనా మరోసారి హద్దుమీరింది.. చైనా బలగాల భారత్ సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు భారత...