భారత్లో కనిపించని చంద్రగ్రహణం…
ఖగోళంలో అద్భుతం చోటుచేసుకుంది. అదే చంద్రగ్రహణం. ఈ ఏడాది ఇది మూడో చంద్రగ్రహణం కాగా చివరిదికూడా. అయితే భారత్తో పాటు పలుదేశాల్లో చంద్రగ్రహణం కనిపించదు.ముఖ్యంగా మన దేశంలోని దీని ప్రభావం ఉండదు. కేవలం...
మరో రెండు రోజులు తెలంగాణలో వర్షాలు…
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వెదర్ రిపోర్టును అందించారు వాతావరణ శాఖ అధికారులు.ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న...
భారీగా పెరిగిన కూరగాయల ధరలు..
కూరగాయల ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. టమోటా దగ్గరి నుండి బెండకాయ,బీన్స్,వంకాయ,పొటాటో ఇలా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి.
కొన్ని రోజుల కిందట కేజీ టమోటా ధర రూ.10 నుంచి రూ.15...
చైనాకు షాకిచ్చిన డబ్ల్యూహెచ్వో..!
కరోనాతో ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా విస్తరించగా కరోనా విషయంలో చైనాకు షాకిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్వో).
ఇప్పటివరకు కరోనా విషయంలో చైనా తీరుపై ప్రశంసలు...
దేశంలో 24 గంటల్లో 22 వేల కరోనా కేసులు…
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి 20 వేలకి పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 22771 పాజిటివ్ కేసులు నమోదుకాగా మహారాష్ట్ర, తమిళనాడులో లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు దేశంలో...
తెలంగాణలో 20వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. శుక్రవారం రికార్డుస్ధాయిలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 20,462 పాజిటివ్ కేసులు నమోదుకాగా…283 మంది ప్రాణాలు...
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా…
దేశంలో రోజురోజుకి కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 26న జరగాల్సిన మెడికల్ ఎంట్రెన్స్...
ఇది వికాసవాద యుగం: ప్రధాని మోడీ
సామ్రాజ్యకాంక్ష ఉన్న దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయని, అలాంటి దేశాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లేహ్లో ఆకస్మిక పర్యటన చేసిన ప్రధాని….విస్తారవాదం కాదు.. వికాసవాద యుగం కావాలన్నారు. వికాసవాది మాత్రమే...
జియోలో మరో భారీ పెట్టుబడి..!
రిలయన్స్ జియోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ఫేస్ బుక్ వంటి సంస్థలు పెట్టుబడి పెట్టగా తాజాగా మరో విదేశీ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
తాజాగా అమెరికాకు చెందిన ఇంటెల్ రూ.1894.50 కోట్లు...
24 గంటల్లో 20,903 కరోనా కేసులు…..379 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రోజుకు దాదాపు 20 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో ఏకంగా 20930 పాజిటివ్...