Thursday, July 4, 2024

వార్తలు

ts coronavirus cases

దేశంలో 12 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 648 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్...
gc

మొక్కలు నాటిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముడవ విడతలో కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతోంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు; సాప్ట్ వేర్...
Gold Rate Today Live

పెరిగిన పసిడి ధర…

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న కాసింత తగ్గినట్టు అనిపించినా ఇవాళ బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 పెరిగి...
phcs

33 జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీ…

పీహెచ్ సీ, సీహెచ్ సీ ల్లో వైద్యుల నియమాక కసరత్తును ప్రారంభించింది ప్రభుత్వం .227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఒప్పంద పద్దతిలో నియమించనుంది.33 జిల్లాలోని పీహెచ్ సీ, సీ హెచ్ సీల్లో...
errolla srinivas

ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ధన్యవాదాలు:బాధితురాలు నిర్మల

ఎంతో కాలంగా పరిష్కారం కాని నా సమస్యకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా న్యాయం జరిగిందని…ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు బాధితురాలు నిర్మల. వనస్టలిపురం చింతలకుంట లో గల...
etela rajender

వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు: మంత్రి ఈటల

కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య...
narayana

మొక్కలు నాటిన నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణీ నారాయణ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం చాలా ఉదృతంగా ముందుకు కొనసాగుతుంది. దీనిలో భాగస్వాములు కావడానికి వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు...
srisailam project

శ్రీశైలం ప్రాజెక్టు…అప్‌డేట్

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి ఇన్ ఫ్లో : 84,845 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 39, వేల 740 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి...
gold rate

భారీగా తగ్గిన బంగారం ధర..!

బంగారం ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి...
coronavirus cases

11 లక్షల 55 వేలకు చేరిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటాయి. రోజుకు దాదాపు 35 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 37,148 పాజిటివ్‌ కేసులు నమోదు...

తాజా వార్తలు