పెరిగిన పసిడి ధర…

261
Gold Rate Today Live
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న కాసింత తగ్గినట్టు అనిపించినా ఇవాళ బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 పెరిగి 47,090కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 130 పెరిగి రూ.51,370కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ.2250 పెరిగి రూ.55,400కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీ నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో పాటు అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి.

- Advertisement -