- Advertisement -
ఎంతో కాలంగా పరిష్కారం కాని నా సమస్యకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా న్యాయం జరిగిందని…ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు బాధితురాలు నిర్మల.
వనస్టలిపురం చింతలకుంట లో గల తన ఇల్లు ను కరుణ జ్యోతి అనే మహిళ ఆక్రమించుకొని చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురిచేసిందని తను ఎంత మంది పెద్దలను కలిసిన కూడా సమస్య పరిష్కారం కాలేదని అప్పుడు కమిషన్ గురించి తెలుసుకొని చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ ని కలిసి సమస్యను వివరించగా ఆయన వెంటనే స్పందించారని తెలిపారు.
సంబందిత పోలిస్ అధికారులకు సమన్లు జారి చేసి సమస్యను పరిష్కరించారని తెలిపిన ఆమె…ఇవాళ ఎస్టీ,ఎస్టీ కమిషన్ కార్యాలయంలో శ్రీనివాస్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -