దేశంలో 24 గంటల్లో 67,708 కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 73 లక్షలు దాటాయి.
గత 24 గంటల్లో కొత్తగా...
నేటి బంగారం ధరలివే..!
బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 బంగారం ధర రూ.300 తగ్గి రూ.52,790కు చేరగా 22 క్యారెట్ల...
రాయల్ కేర్ డయాలిసిస్ సెంటర్తో నెఫ్రోప్లస్ బిజినెస్ డీల్
హైదరాబాద్, 10 అక్టోబర్ 2020: భారతదేశ అతిపెద్ద డయాలిసిస్ నెట్ వర్క్ మరియు డయాలిసిస్ ను పునర్ నిర్వచించడంలో మార్గదర్శి అయిన నెఫ్రో ప్లస్ విదేశాల్లో తన మొదటి ప్రముఖ స్వాధీనాన్ని ప్రకటించింది....
పెరిగిన బంగారం ధరలు…
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా పెరిగాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం 110 రూపాయలు పెరిగి 50,355 రూపాయలకు చేరగా వెండి కిలో...
మూసి పరివాహక గ్రామాల్లో అలెర్ట్..
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నల్గొండ జిల్లాలో ని మూసి ప్రాజెక్ట్ 13 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో...
నేడు తేలికపాటి నుండి భారీ వర్షాలు…
భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో రోడ్లకు గండి పడి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఇప్పటికే భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర...
దేశంలో 72 లక్షలు దాటిన కరోనా కేసులు….
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 63, 509 పాజిటివ్ కేసులు నమోదు కాగా 730 మంది మృతి చెందారు.దేశంలో మొత్తం కరోనా బాధితుల...
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సిఎండి ప్రభాకర్ రావు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ట్రాన్స్ కో ,జెన్కో సిఎండి ప్రభకార్ రావు విద్యుత్ అధికారులు, ఇంజనీర్స్ ను అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీడిసిఎల్, ఎన్పిడిసిఏల్ సిఎండిలతో చర్చిస్తున్నారు. నిరంతరాయంగా...
తెలంగాణ ఆడిట్ విధానం దేశానికి ఆదర్శం..
రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావుతో కర్నాటక ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల బృందంలో బీదర్ స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీకాంత్, బెంగుళూర్...
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్!
గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ. 237 తగ్గి 50,870 రూపాయలకు చేరగా...