Wednesday, May 15, 2024

జాతీయ వార్తలు

సుఖోయ్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్‌ 30ఎంకేఐ యుద్ద విమానంలో ప్రయాణించారు. ఈ ఉదయం తేజ్‌పూర్‌లోని భారత వైమానక స్థావరం...
coronavirus

దేశంలో 31వేలు దాటిన యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6155 కేసులు నమోదుకాగా 11 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,47,51,259కి చేరగా...

CRPF:నాదొక విన్నపం..కేటీఆర్‌

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ట్వీట్ చేశారు. దాదాపు...

పోసాని.. కర్మకాలి నంది అవార్డు వచ్చింది..!

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చ అవార్డు నంది అవార్డు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తుంది. తాజాగా టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి దీనిపై సంచలన కామెంట్ చేశారు. శుక్రవారం...

కిరణ్ కుమార్ రాకతో తీరు మారేనా ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. 2014లో జరిగిన పరిణామాల తరువాత...

సొంతంగా వ్యాక్సిన్లు కొనుకోండి: కేంద్రం.!

కరోనా కట్టడిలో కేంద్రం మరోసారి ప్రజలను మోసం చేయనుంది. రాష్ట్రాలకు కావాల్సిన వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేయలేమని చేతులెత్తేసింది. ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి రాష్ట్రాల మంత్రులతో వీడియో...

బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి...నేడు బీజేపీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి... ఆది నుంచి ఆంధ్రప్రదేశ్ విభజనను...

Online Games: కేంద్రం కొత్త రూల్స్

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై కేంద్రం కొరడా విధించింది. ఆన్‌లైన్ గేమింగ్‌లో బెట్టింగ్ పేరుతో డబ్బు చెల్లింపులు నిషేధమని స్పష్టం చేశారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఈ మేరకు ఐటీ...

SocialMedia:ట్రెండ్ అవుతున్న బీజేపీ బ్రోకర్‌ లీకర్‌..!

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగాల కుంభకోణాలు, స్కామ్‌లు, లీక్‌లు జరగడం ఒక అనావాయితీగా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగుల ప్రశ్నాపత్రాలు కూడా...

సర్వేలు ఇస్తున్న ఫలితాలు.. హంగ్ ఖాయమేనా ?

ప్రస్తుతం అందరి చూపు కర్నాటక ఎన్నికలపై పడింది. ఎన్నికలకు కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈసారి కర్నాటకలో సత్తా చాటే పార్టీ ఏది అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది....

తాజా వార్తలు