Saturday, April 20, 2024

జాతీయ వార్తలు

అప్పుడలా.. ఇప్పుడిలా !

కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ వంటి సంస్థలు మోడీ సర్కార్ గుప్పిట్లో ఉన్నాయనే సంగతి జగమెరిగిన సత్యం. బీజేపీ వ్యతిరేక శక్తులపై, అలాగే మోడీని ప్రశ్నించిన వారిపై వీటిని ప్రయోగిస్తూ ప్రశించే...

అనంత్‌నాగ్.. భూకంపం మధ్యే సీ-సెక్షన్

గత రాత్రి దక్షిణాసియా దేశాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే భూకంపం పరిధి భారత్‌కు కూడా తాకింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు స్వల్ఫంగా భూకంపం వచ్చింది....

ప్రజా సంక్షేమంలో తెలంగాణ భేష్‌.. ఆరవింద్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ లో నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా...

ఆధార్‌ అనుసంధానం పొడగింపు..కేంద్రం

భారత ప్రభుత్వం ఆధార్‌ను ఓటర్‌ కార్డుతో అనుసంధానానికి గడువును మరోసారి పొడిగించింది. దీంతో 2023 ఏప్రిల్‌1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ...
corona

ఏడు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య 7 వేలు దాటాయి. గత గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 1,134 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో...

కేంద్రీయ విద్యాలయ షెడ్యూల్ రిలీజ్..

2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నాటికి 6...

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లోక్‌సభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు...

పానీపూరీ తిన్న జపాన్ ప్రధాని..

భారత పర్యటనకు వచ్చిన జపాన్‌ ప్రధాని పుమియో కిషిదకు భారతదేశ వంటకాల రుచి చూశారు. భారతప్రధాని మోదీతో కలిసి కిషిద పానీపూరీ(గోల్‌గప్ప)ని తిన్నారు. జపాన్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న...

ఈడీ అధికారికి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..

ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈడి దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన...
supreme

సీల్డ్ కవర్లకు ఇక ముగింపు..సుప్రీంకోర్టు

వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ బకాయిలను త్వరగా చెల్లించాలని సూచించారు. దీంతో పాటుగా సీల్డ్ కవర్‌లో సమర్పించడం లాంటి సంప్రదాయానికి ముగింపు పలకాలని అన్నారు. మేం ఎటువంటి రహస్య పత్రాలు సీల్డ్ కవర్లు...

తాజా వార్తలు