Wednesday, May 8, 2024

బిజినెస్ వార్తలు

యూపీఐ హద్దు మీరద్దు…

నగదును రోజువారి లావాదేవీలను నిత్యం ఎదో సందర్భంలో ఉపయోగిస్తాము. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు క్యాష్‌తో పని ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలగా నగదును చేతితో కాకుండా...
gold rate

జిగేల్ మంటున్న బంగారం..

బంగారం ధర జిగేల్ మంటోంది. రోజురోజుకి పెరిగిపోతున్న పసిడి ధరలతో వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.56,810కు చేరగా...
LPG cylinders price drop of more than Rs 160 per cylinder

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

కమర్షియల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్‌ ధర...
gold rate

భారీగా తగ్గిన బంగారం ధర..!

బంగారం ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి...

ఈ కోర్సులు చేస్తే..ఉద్యోగాలు గ్యారెంటీ

భారత దేశంలో విద్య ఒక వ్యాపార ధోరణిలో అమలవుతుంది.ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా చదువులు వ్యాపార బాటలోనే నడుస్తున్నాయి. సగటున ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు కాలేజీల నుండి...

హైదరాబాద్ అభివృద్ధి..ఆకాశమే హద్దు

గంగా జమునా తహెజీబ్ వర్ధిల్లిన నేల.. ఇండోపర్షియన్ సంస్కృతి వికసించిన నేల.. గోల్కొండ సామ్రాజ్యం. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే భవనాల్లో ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో పరుచుకున్న...
ambani

19 కేజీల బంగారం విరాళంగా ఇచ్చిన అంబానీ!

అపర కుబేరుడు, బిజినెస్ టైకూన్ ముఖేశ్ అంబానీ మరోసారి తన దైవ భక్తిని చాటుకున్నారు. అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్యా ఆలయానికి 19 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. దీపావళి పండుగ రోజున...
ktr

హైద‌రాబాద్ న‌గ‌రానికి కొత్త మైలురాయి- కేటీఆర్

చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్‌ బుధవారం హైదరాబాద్‌లో తన అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ను ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్టర్‌ వేదికగా స్పందించారు....
ktr

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టగా తాజాగా మరో సంస్థ ముందుకొచ్చింది. అట్టారో ఇండియా కంపెనీ రాష్ట్రంలో రూ. 600 కోట్ల...

వాట్సప్ కు గ్రహణం…వీడింది

వాట్సప్‌ లేకపోతే రెండు గంటలు ప్రపంచం స్తంభించిపోయింది. అవునండీ దాదాపుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాట్సప్‌ స్తంభించింది. కానీ మెటా కంపెనీ మాత్రం రెండు గంటల్లో పునరద్ధరించారు. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుండి...

తాజా వార్తలు