19 కేజీల బంగారం విరాళంగా ఇచ్చిన అంబానీ!

404
ambani
- Advertisement -

అపర కుబేరుడు, బిజినెస్ టైకూన్ ముఖేశ్ అంబానీ మరోసారి తన దైవ భక్తిని చాటుకున్నారు. అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్యా ఆలయానికి 19 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. దీపావళి పండుగ రోజున ఈ బంగారాన్ని ఆలయంపైన ఆలంకించనున్నారు.

అన్ని పనులకు దగ్గరుండి చూసుకుంటున్నారు అంబానీ. ఆలయం గోపురం చుట్టూ ఉన్న మూడు పెద్ద కలాషాలకు బంగారు తాపడం పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. భారత దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో కామాఖ్యా ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయ కరోనా వైరస్ కారణంగా క్లోజ్‌లోనే ఉండేది. అయితే అక్టోబర్ 12 నుంచి మళ్లీ ఆలయాన్ని తెరిచారు.

- Advertisement -