మొక్కలు నాటిన సింగర్ సాహితీ వేటూరి..

293
singer
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సింగర్ సాహతీ వేటూరి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటానని సింగర్ సాహతీ వేటూరి తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సింగర్ హరిణి వేటూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఎర్రగడ్డ లోని తన నివాసంలో మొక్కలు నాటిన సింగర్ సాహతీ చాగంటి … అనంతరం మరో ముగ్గురు( సింగర్స్ శ్రీ కృష్ణ , ధనుంజయ్ , సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్ )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -