ఆకతాయిలు నన్ను ఏడిపించారు..
దేశ రాజధాని దిల్లీలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే రాష్ట్రంలో పుట్టిననటి తాప్సీ కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొందట. తాప్సీ నటించిన పింక్ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ...
ఫైనల్కు చేరిన పీవీ సింధు..
పీవీ సింధు హంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో జోరు కొనసాగించింది. అదిరే ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు 21-17, 21-17తో ప్రపంచ నంబర్-6 రచనోక్ను ఓడించింది. ఈ టోర్నీలో...
ఐపీఎల్ పై స్సందించిన తలైవా..
కేంద్రం కావేరి నదీ జలాల విషయంలో తమినాడుకు అన్యాయం చేసిందని ఓ వైపు నిరసనలు కొనసాగుతుంటే అదే సమయంలో దూసుకొచ్చింది ఐపీఎల్. కొద్దిరోజల క్రితం టీటీవీ దినకరన్ ఏకంగా ఐపీఎల్ ను అడనివ్వకూడదంటూ...
దేశరాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం..
దేశరాజధాని ఢిల్లీ పరిసరాల్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఢిల్లీలో భూ ప్రకంపనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారితో భయంతో గజగజ వణికిపోతుంటే.. ప్రకృతి ఇలా భూకంపం రూపంలో...
వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్..!
ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ ఈమధ్యే డార్క్ మోడ్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక...
అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి వేముల..
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి హరితహారంలో భాగంగా బావితరాల కోసం మొక్కలు నాటాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఆదివారం అసెంబ్లీ...
చీర విప్పినా…కిక్కులేదు..
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్ చూపిస్తేనే చేతినిండా ఆఫర్లు. అయితే అందరూ గ్లామర్నే ఎరగా వేయలేరు. అప్పుడప్పుడు నిండుగా చీర కట్టులో కనిపిస్తూ కూడా ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇలాంటి క్యారెక్టర్ లోనే...
రాష్ట్రంలో 45కు చేరిన కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం రోగుల సంఖ్య 45కు చేరుకుంది. గురువారం మరో నలుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే వీరు ఇటీవల...
బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన అల..వైకుంఠపురంలో
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా విడుదలైంది. ఈమూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటించగా...
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో తెలుగు క్రికెటర్
మరో తెలుగు క్రికెటర్ అంతర్జాతియ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఏపీకి చెందిన క్రికెటర్ వై వేణుగోపాల్ రావు అంతర్జాతీయ క్రికెట్ కు స్వస్తి పలికాడు. 37 ఏళ్ల వేణుగోపాల్ రావు...