“సిరివెన్నెల”తో పనిచేయడం నా అదృష్టం- మిక్కీ జే మేయర్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు....
ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్ ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని,...
స్కూల్ పిల్లల కోసం ‘మేజర్’ ప్రత్యేక ప్రకటన..
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో...
కేజీఎఫ్ 2…సరికొత్త రికార్డు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తుండగా ఇక కేజీఎఫ్-2 హిందీలో కొత్త...
రూల్స్ రంజన్…ఫస్ట్లుక్
యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సమ్మతమే"చిత్రం సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా సినిమా తర్వాత సినిమా చేస్తూ ఎంతో...
క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30% పన్ను..
క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు నిర్మల సీతారామన్. బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మల… క్రిప్టో వంటి డిజిటల్ ఆస్తుల పెట్టుబడులు పెరుగుతుండటంతో...
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్ చీట్..
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు ఊరట లభించింది. ఆర్యన్ ఖాన్కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో...
పార్టీని ఎలా కలపాలో నాకు తెలుసు : వీకే శశికళ
గత కొన్ని రోజులుగా సాగుతున్న అన్నాడీఎంకేలోని అధినాయకత్వ పోరును మరోసారి తనకు అనుకూల వర్గాన్నికి సపోర్టు చేస్తూ మాట్లాడింది వీకే శశికళ. ఓపీఎస్ (పన్నీరు సెల్వం), ఈపీఎస్ (పళనిస్వామి) వర్గాల మద్య జరుగుతున్న...
ట్విట్టర్కు కేంద్రం మరోషాక్!
ట్విట్టర్కు కేంద్రం మరో షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని ఇది ఫైనల్ నోటీసని తెలిపింది. ఇందుకు జూలై 4 వరకు గడువును విధించింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు...
ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కలు నాటడం: ఓఎస్డీ ప్రియాంక
దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం జోరుగా కొనసాగుతొంది. ఈ కార్యక్రమంలో ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన పుట్టిన రోజు పురస్కరించుకుని కొంపల్లిలోని తన...