ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ..
ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేసేందుకు సిద్దమయ్యారు సోనియాగాంధీ.
ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా...
“సిరివెన్నెల”తో పనిచేయడం నా అదృష్టం- మిక్కీ జే మేయర్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు....
ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్ ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని,...
స్కూల్ పిల్లల కోసం ‘మేజర్’ ప్రత్యేక ప్రకటన..
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో...
ది లెజెండ్ తెలుగు ట్రైలర్ లాంచ్ చేసిన : తమన్నా భాటియా
లెజెండ్ శరవణన్ మల్టీ లాంగ్వెంజ్ భారీ పాన్-ఇండియా చిత్రం 'ది లెజెండ్' తో కధానాయకుడిగా పరిచయం అవుతున్నారు. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ...
కేజీఎఫ్ 2…సరికొత్త రికార్డు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' బ్లాక్బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తుండగా ఇక కేజీఎఫ్-2 హిందీలో కొత్త...
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్ చీట్..
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు ఊరట లభించింది. ఆర్యన్ ఖాన్కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో...
ట్విట్టర్కు కేంద్రం మరోషాక్!
ట్విట్టర్కు కేంద్రం మరో షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని ఇది ఫైనల్ నోటీసని తెలిపింది. ఇందుకు జూలై 4 వరకు గడువును విధించింది. గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు...
యాదాద్రికి సీఎంలు..బ్రేక్ దర్శనాలు రద్దు
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పబ్లిక్ మీటింగ్కు ఖమ్మం ముస్తాభైంది. ఈ మీటింగ్కు మూడు రాష్ట్రాల సీఎంలు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో...
ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కలు నాటడం: ఓఎస్డీ ప్రియాంక
దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం జోరుగా కొనసాగుతొంది. ఈ కార్యక్రమంలో ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన పుట్టిన రోజు పురస్కరించుకుని కొంపల్లిలోని తన...