తెలంగాణలో కారుదే హవాః లగడపాటి
తెలంగాణలో ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీర్ఎస్ పార్టీ దే హవా అన్నారు ఆంధ్ర ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి. కాసేపటి క్రితం వెలగపూడి లోని వీ స్క్వేర్ ఫంక్షన్...
కాసేపట్లో లగడపాటి ప్రెస్ మీట్…
ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి నేడు ప్రెస్ మీట్ పెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేపు సాయంత్రం లగడపాటి ఎగ్టిట్ పోల్స్ ప్రకటించనున్న సంగతి...
రవిప్రకాష్ తో ఒప్పందం నిజమే..సంచలన విషయాలు వెల్లడించిన శివాజి
టీవీ9 వివాదం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో శివాజి ఎట్టకేలకు అజ్నాతం వీడారు. ఇవాళ ఆయన ఓ విడియో విడుదల చేశారు. . ఈసందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు....
రవిప్రకాశ్, శివాజిల అరెస్ట్ కు రంగం సిద్దం…అన్ని ఎయిర్ పోర్ట్ లలో హై అలర్ట్
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీ ల గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. కోర్టులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, శివాజీలపై లుక్...
టోల్ గేట్ వద్ద హంగామా సృష్టించిన మంత్రి భార్య
ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి టోల్ గేట్ వద్ద హంగామా సృష్టించారు. మంత్రి భార్యను నన్నే టోల్ ఫిజ్ అడుగుతారా అంటూ టోల్ గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. తన...
ఎస్బీఐ..ఉచితంగా రైల్వే ప్రయాణం..!
ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఇండియన్ రైల్వే వివిధ రకాల ఆఫర్లతో ముందుకువస్తోంది. ఇప్పటివరకు ఐఆర్సీటీసీ ద్వారా సేవలను అందిస్తున్న రైల్వే ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తో చేతులు కలిపింది. ఎస్బీఐ ప్లాటినం...
జగన్ ను సీఎం చేయాలని అధిష్టానానికి సూచించానుః మాజీ సీఎం రోశయ్య
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని తాను అధిష్టానానికి సూచించానని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రేదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య. రాజశేఖర్...
బైక్ ను ఢీకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కారు..మూడేళ్ల పాప మృతి
ములుగు ఎమ్మెల్యే సీతక్క కారు ద్విచక్రవాహనంను ఢీకొట్టింది. దీంతో బైక్ పై దంపతులు ఓ చిన్నారి ఉండగా ప్రయాణిస్తుండగా...దంపతులకు తీవ్ర గాయాలు కాగా మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ములుగు జిల్లా...
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్..మళ్ళీ మళ్ళీ చూశా
అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం "మళ్ళీ మళ్ళీ చూశా".. శ్రవణ్ భరద్వాజ్...