Sunday, May 19, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

kcr modi

ప్రధాని మోడీకి విషెస్ చెప్పిన సీఎం కేసీఆర్,కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయబావుటా ఎగురవేసింది. గతంలో కంటే ఎక్కువ స్ధానాలు సాధించిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ,బీజేపీ చీఫ్‌ అమిత్‌...
Kcr Jagan

జగన్ కు శుభాకాంక్షాలు తెలిపిన కేసీఆర్, కేటీఆర్

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయదుందుభీ మోగిస్తున్నారు. 150సీట్ల వరకూ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఈసందర్భంగా తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,...
Mp Santhosh Kumar

జగన్ కు శుభాకాంక్షాలు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయదుందుభీ మోగిస్తున్నారు. 150సీట్ల వరకూ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఈసందర్భంగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు , టీఆర్ఎస్...
Jagan

ఇది ఆంధ్రా ప్రజల విజయంః జగన్మోహన్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసిపి విజయ దుందుభి మోగిస్తోంది. ఏపీలో ఫ్యాన్ హై స్పీడ్ లో తిరుగుతుందని చెప్పుకోవాలి. ఫ్యాన్ గాలికి చంద్రబాబు సైకిల్ పంక్చర్ అయింది. ఏపీలో జగన్ కు ప్రజలు...
Chandrababu

చంద్రబాబుకు భారీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్..

ఎవరైనా ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగిచ్చెయ్యాలి లేకపోతే లావు అయిపోతారని శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగు బాగా పాపులర్ అయ్యింది. గత కొద్ది నెలల క్రితం ఇదే డైలాగును టీఆర్ఎస్...
Sri Reddy Jagan

జగన్ బాహుబలి..నేను దేవసేనః నటి శ్రీరెడ్డి

ఏపీలో జగన్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచి వైసీపీ అభ్యర్దులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ 150 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. టీడీపీ 25 సీట్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో...
ys

వైయస్ జగన్ విక్టరీ సాంగ్.. (వీడియో)

ఏపీ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 150 సీట్లకు పైగా వైసిపి ఆధిక్యంలో ఉంది. ఈనెల 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈసందర్భంగా జగన్ సాంగ్...
ap cm resign

నేడు సాయంత్రం రాజీనామా చేయనున్న చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ​ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 150 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ కేవలం 24 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన...
YS Jagan Mohan Reddy

ఈనెల 30న జగన్ ప్రమాణ స్వీకారం

ఏపీ ముఖ్యమంత్రిగా ఈనెల 30న వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వైసిపి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జగన్ పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లి గూడెం లోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈనెల 25...
AP

ఓటమి దిశగా ఏపీ మంత్రులు..

ఎన్నికల కమిషన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెలువడగా, 121 చోట్ల వైసీపీ, 25 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి....

తాజా వార్తలు