ముంబైలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు,పిల్లలు పెద్దలు అత్యంత భక్తి శ్రద్దలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో...
తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి , మాజీ ఎం.పి గుండు సుధారాణి , మాజీ జెడ్పి...
ఉత్తం రెడ్డి ఇంట్లో చోరీ.. నిందితుడి పట్టివేత
బంజారాహిల్స్ లోని ఉత్తం రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గత నెలలో చోరి జరిగింది. రెండు కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు అపహరించుకుపోయినట్లు ఇంటి సభ్యులు పోలీసులకు తెలిపారు. తాజాగా ఈచోరికి...
కళ్యాణలక్ష్మీ కోసం రూ.350 కోట్లు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మీ పథకం కోసం రూ. 350 కోట్లు విడుదల చేసింది. ఇందుకు అవసరమైన పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
పేదింటి ఆడపిల్లల పెళ్లి భారం...
పాలమూరులో మంత్రి ఎర్రబెల్లి పర్యటన…
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో గ్రామ సభకు పంచాయతీరాజ్,...
గ్రామంలో పచ్చదనం , పరిశుభ్రత పాటించాలి
గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలన్నారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు. గజ్వెల్ మండలం కొలుగూరు గ్రామ సభలో మంత్రి పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కొలుగురు గ్రామం ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో...
అభివృద్ధికి ఓటేయండి: నన్నపనేని నరేందర్
ఈ ఎన్నికలు హుజుర్నగర్లో అభివృద్ధికి... అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. నెరేడుచర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో...
40 వేల మెజార్టీతో గెలుస్తున్నాం: కర్నె ప్రభాకర్
హుజుర్నగర్లో 40 వేల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. నెరేడుచర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,చిరుమర్తి లింగయ్య,భాస్కరరావు,ఎమ్మెల్సీ పోచంపల్లి...