సుప్రీం తీర్పును గౌరవిస్తాంః సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్
అయోధ్య రామ మందిరం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జిలానీ. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంతీర్పు అసంపూర్తిగా ఉంది...అయినా...
అయోధ్య రాముడిదే..సుప్రీంకోర్టు తీర్పు ఇదే
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసుపై తుది తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై తీర్పు వెల్లడించింది.నమ్మకం, విశ్వాసం ఆధారంగా తీర్పు ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ రంజన్...
అమిత్ షా నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం
అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ...
షియా బోర్డు పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసు తుది తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. కాసేపటి క్రితమే భారీ భద్రత నడుమ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యులు....
సుప్రీంకోర్టులో ప్రారంభమైన అయోధ్య కేసు వాదనలు
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసు తుది తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. కాసేపటి క్రితమే భారీ భద్రత నడుమ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు...
సంయమనం పాటించండి.. దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి
మరికాసేపట్లో అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై తుది తీర్పు వెలువడనుంది. ఈనేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు ఈతీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తీర్పు వెలువడిన అనంతరం ఎక్కడ ఆవాంఛనీయ సంఘటనలు...
‘వెంకీమామ’టైటిల్ సాంగ్కి సూపర్బ్ రెస్పాన్స్
విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
తీర్పు ఎలా వచ్చినా శాంతి పరిఢవిల్లాలిః మంత్రి కేటీఆర్
అయోధ్యలో రామ మందిరం విషయంలో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా వివేకం, శాంతి పరిఢవిల్లాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల...
వైరల్ గా మారిన “సరిలేరు నీకెవ్వరు” గ్రూప్ ఫోటో
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో రష్మీక మందన హీరోయిన్ గా నటింస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను...