Sunday, April 28, 2024

క్రీడలు

Ind Vs SA:7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా సిరీస్‌ను సమం చేసింది. సఫారీలు విధించిన 79 పరుగుల లక్ష్యాన్ని...
ajenkya rahane

అలా జ‌ర‌గ‌డం చాలా బాధించిందిః అజింక్యా ర‌హానే

ఐపిఎల్ లో నేటితో క్యాలీఫైర్ మ్యాచ్ లు ముగిసిపోయాయి. నిన్న జరిగిన కొల్ క‌త్తా వ‌ర్సెస్ రాజ‌స్ధాన్ మ్యాచ్ లో రాజ‌స్ధాన ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఇక ఎలిమినేట‌ర్ 2 మ్యాచ్ లో...
sports

తెలంగాణలో క్రీడారంగానికి ప్రాధాన్యత..

తెలంగాణ వచ్చిన తర్వాత క్రీడా రంగానికి ప్రాధాన్యత పెరిగిందని తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అన్నారు. వరంగల్‌లో 39వ సబ్ జూనియర్ బాయ్స్ మరియు గర్ల్స్ ఇంటర్ డిస్టిక్ హ్యాండ్...
ipl

ఐపీఎల్ సరికొత్త రికార్డు..

ఐపీఎల్‌ 2020 13వ సీజన్‌ పెద్దగా హడావుడి లేకుండానే ప్రారంభమైంది. ఇప్పటికే రసవత్తరంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఐపీఎల్‌ 2020 అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 19న జరిగిన ఐపీఎల్...
kcr

గోదావరిలో నిత్యం పడవ పోటీలు- సీఎం కేసీఆర్‌

హుస్సేన్ సాగర్‌లో జరిగినట్టే గోదావరిఖని వద్ద గోదావరి నదిలో కూడా నిత్యం రెగెట్టా పోటీలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ ను ఆదేశించారు. ‘తెలంగాణ...
england vs australia

నేటి నుంచే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్..

రెండు శతాబ్దాల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ వినూత్న సమరానికి రంగం సిద్ధమైంది. టెస్టు క్రికెట్‌ను అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక...
rohith

మహీ రికార్డును సమం చేసిన రోహిట్..

టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్‌తో పాటు రోహిత్ శర్మ ఒకరు.ఓపెనర్‌గా భారతజట్టుకు తిరుగులేని విజయాలను అందించిన రోహిత్ భారత్‌ తరపున మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా...

కబడ్డీ కూతకు రెడీ…

క్రికెట్‌ మాదిరిగా ఆటగాళ్ల చేతుల్లో బ్యాటూ బంతీ ఉండవు. హాకీలో ఉన్నట్టు అందరి దగ్గరా స్టిక్స్‌ కనిపించవు. ఫుట్‌బాల్‌లో లాగా ఎగిరి తన్నడానికి ఎదురుగా గుమ్మడికాయంత బంతీ లేదు. కాళ్లూచేతుల్నే ఆయుధాలుగా చేసుకుని...
tokyo

నేటి నుండే టోక్యో పారా ఒలింపిక్స్‌..

నేటి నుండి పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్‌ ప్రారంభంకానుండగా మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. కరోనా నేపథ్యంలో...
Chennai for the Cauvery Management Board has not yet been set up

చెన్నై చిదంబరం స్టేడియం వద్ద ఉద్రిక్తత…

తమిళనాడులో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు వ్యవహరంపై ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సీనీ పరిశ్రమ కూడా నిరసన వ్యక్తం చేసింది. తమిళ సూపర్ స్టార్ ఐపీఎల్ పై మండిపడ్డ విషయం...

తాజా వార్తలు