ఫిఫా 2018.. విజేత ఫ్రాన్స్…
ఫిఫా 2018 ప్రపంచకప్ హోరాహోరిగా సాగింది. రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ విజయకేతనం ఎగురవేసింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ కప్ ను గెలుచుకుంది. ఫైనల్...
వాళ్ల వల్లే మ్యాచ్ ఓడిపోయాంః కోహ్లి
ఇంగ్లాండ్ తో జరగుతున్న వన్డే మ్యాచ్ లో ఇండియా రెండవ మ్యాచ్ లో ఓటమి పాలయ్యిన విషయం తెలిసిందే. 86పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. తమ అద్బుతమై బ్యాటింగ్, బౌలింగ్...
రెండో వన్డేలో భారత్ ఓటమి..
కళ్లు చెదిరే బ్యాటింగ్తో వన్డే సిరీస్ను ఆరంభించిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్లో ఓటమి పాలైంది .రెండో వన్డేలోనే సిరీస్ ను చేజిక్కించుకోవాలను కున్న భారత్ ఆశలకు ఇంగ్లండ్ బ్రేక్ వేసింది. జో...
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కైఫ్….(వీడియో)
ఇండియాకు జాంటీ రోడ్స్ గా పేరుగాంచిన మొహమ్మద్ కైఫ్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫిల్డర్ అంటే మొదట గుర్తొచ్చేది సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ....
ఫిఫా..సెక్సీ అమ్మాయిలే టార్గెట్..!
రష్యాలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పసికూన క్రొయేషియా ఫైనల్ చేరి ఫ్రాన్స్తో తలపడేందుకు సిద్దమైంది. ఈ...
అభిమానులకు శుభవార్త చెప్పిన డివిలియర్స్..
సౌత్రాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. డివిలియర్స్ ఆటను మళ్లి చూడలేం అనుకున్న అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. ఐపిఎల్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు...
నటిగా మారిన షమి భార్య.. ఫోటో షూట్ చూశారా..!
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీపై ఆయన భార్య హసీన్, గృహ హింస, అత్యాచారం వంటి ఆరోపణలు చేసి, కేసులు పెట్టిన విషయం తెలిసిందే. గతకొంత కాలం నుంచి కోర్టులో షమీపై న్యాయపోరాటం చేస్తోంది....
ఆ పేరుతో పిలిస్తే నాకు చాలా ఇష్టంః రోహిత్ శర్మ
టీంఇండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 2-1 తేడాతో ఇండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. తన...
లైవ్లో రిపోర్టర్కి ముద్దులు పెట్టిన అమ్మాయిలు..
రష్యా వేదికగా జరుతున్న ఫిఫా వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఏ టీం చాంపియన్ గా నిలుస్తుందో అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రష్యాలో ముద్దుల వ్యవహారం...
జులై లో పుట్టండి..కెప్టెన్ అవ్వండిః సెహ్వాగ్
టీంఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. ఆయన దృష్టికి వచ్చిన ఏ విషయాన్ని అయిన తన ట్వీట్టర్ ద్వారా పంచుకుంటాడు. సెహ్వాగ్ చేసే ట్వీట్లు...