యువీకి మళ్లీ పిలుపు..!

175
yuvi
- Advertisement -

అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌కు మళ్లీ పిలుపొచ్చింది. పంజాబ్ తరపున మళ్లీ ప్రాతినిధ్యం వహించాలని…రిటైర్మెంట్ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌ కోరింది.

ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రాగా దీనిపై యువీ ఇంకా స్పందించలేదు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ని టీమిండియా గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించారు యువరాజ్ సింగ్. భారత్ తరఫున 2017లో ఆఖరిగా మ్యాచ్‌ ఆడాడు. వీడ్కోలు మ్యాచ్‌‌ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు బీసీసీఐ. దీంతో పలుమార్లు బీసీసీఐపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు యువీ.

- Advertisement -