ఐపీఎల్ ఆడకపోవచ్చు.. కానీ మ్యాచ్లన్నీ చూస్తా!
ఐపీఎల్ 2021 వేలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి వేలంలో కీ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంఛైజీలు మొగ్గుచూపలేదు. ఇందులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ జేసన్ రాయ్ ఒకరు. ఈ నేపథ్యంలో...
సన్రైజర్స్పై అజార్ అసంతృప్తి..
ఐపీఎల్ 14వ సీజన్ వేలం చెన్నై వేదికగా గురువారం ముగిసిన సంగతి తెలిసిందే. 292 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు హెచ్సీఏ...
ముంబైలోకి అర్జున్ టెండూల్కర్..
ఐపీఎల్ 14వ సీజన్ వేలం ముగిసింది. అంతా ఉహించినట్లుగానే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ని సొంతం చేసుకుంది ముంబై. అర్జున్… ఫస్ట్ టైం ఐపీఎల్ వేలంలో పాల్గొనగా.. కొనుగోలు...
ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ సంచలనం..!
ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. అతడు ఏకంగా రూ.16.25కోట్లకు అమ్ముడుపోయి కొత్త రికార్డు సృష్టించాడు. రాజస్థాన్...
ఐపీఎల్ వేలం.. భారీ ధరకు మ్యాక్స్ వెల్..!
ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ ఎడిషన్ కోసం మినీ వేలం చెన్నైలో ప్రారంభమైంది. మొత్తం 292 మంది ప్లేయర్స్ ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్...
ఐపీఎల్ వేలంలో 292 మంది ఆటగాళ్లు…
ఐపీఎల్ 14వ సీజన్ వేలానికి రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటల నుండి చెన్నైలో ఈ వేలం జరగనుండగా మొత్తం 292 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది...
చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ…
ఇంగ్లాండ్తో జరగబోయే చివరి రెండు టెస్టులను జట్టును ప్రకటించింది బీసీసీఐ . తొలి రెండు టెస్టుల్లో భారత్- ఇంగ్లాండ్ చెరొకటి గెలవగా చివరి రెండు టెస్టులు ఇరుజట్లను కీలకం కానున్నాయి. మొత్తం 17...
టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన డుప్లెసిస్..
సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డుప్లెసిస్ టెస్టె క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. టెస్టుల నుంచి రిటైరైన తర్వాత తాను టీ20లపై దృష్టి...
చెన్నైలో టెస్టు టీమిండియా ఘన విజయం..
ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా రెండో టెస్టులో కసి తీర్చుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 329, రెండో...
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 ర్యాంకిగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా నుండి ఇద్దరు ప్లేయర్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఇందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో...