క్రిష్తో వెంకీ 75
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో విభిన్న దర్శకుడిగా క్రిష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా హిస్టారికల్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణిని తెరకెక్కించాడు. బాలయ్య వందో...
వీర జవాన్లకు భారీ రివార్డ్స్…ప్రత్యేక సంక్షేమ నిధి
సైనికుల సంక్షేమం సామాజిక బాధ్యతగా గుర్తించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సైనికుల సంక్షేమంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం...జవాన్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క...
తల్లీబిడ్డలకు కేసీఆర్ కిట్!
ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సర్కారీ దవఖానాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గర్భిణుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. గర్భిణులకు గౌరవం దక్కేలా,...
వారసురాలి కొత్తపార్టీ..
తమిళనాట రాజకీయాలు నేటి నుంచి మరింత వేడెక్కనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అమ్మ వారసురాలు తానేనంటూ ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటించుకున్న జయ మేనకోడలు దీప రాజకీయ అరంగేట్రంపై ప్రకటన...
అఖిలేష్కే సైకిల్…..
సమాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిల్ ఎవరిదో ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. సైకిల్ అఖిలేష్ వర్గానికి చెందుతుందంటూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంకు షాకిచ్చింది. సమాజ్వాదీలో 50 శాతానికి పైగా పదాధికారులు అఖిలేష్...
ఈనెల 26న సింగం3 విడుదల….
వినూత్నమైన కథాంశాలతో పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం "S3-యముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
సిలికానాంధ్ర భారతీయుల కీర్తిపతాకం….చిన్న జీయర్
అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ కళలలో శిక్షణ అందించాలనే ఆశయంతో ఏర్పడిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భారతీయుల కీర్తి పతాకం గా ప్రపంచ యవనిక పై రెపరెప లాడాలని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి...
త్రిష కొంప ముంచేశారు..?
త్రిష ట్విట్టర్ వ్యాక్యపై ఇంకా వివాదంపై చలరేగుతూనే ఉంది. జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష పోస్ట్ చేసిందంటూ అమ్మడుపై కొంతమంది తమిళులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే త్రిష ట్విట్టర్ ఖాతాను...
పవన్కు హార్వర్డ్ యూనివర్సిటీ పిలుపు..
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆహ్వానం లభించింది. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిబ్రవరిలో జరగబోయే ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’లో ప్రసంగించే అరుదైన గౌరవం పవన్కు దక్కింది....
యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది..
యువతలో చైతన్యం తీసుకొచ్చి ఉత్తమ పౌరులుగా తయారు చేసే లక్ష్యంగా స్వర్ణ భారత్ కృషి చేస్తోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సజామానికి సేవ చేయాలన్నదే స్వర్ణ భారత్ ట్రస్టు లక్ష్యమని ఆయన అభినందించారు. కేంద్ర...