Sunday, June 16, 2024

తాజా వార్తలు

Latest News

మోదీ.. లోధీ.. సోధీ అంటూ సెహ్వాగ్‌ ట్వీట్

టీమిండియా మాజీ డాషింగ్ ఒపెనర్ సెహ్వాగ్ సోషల్ మీడియాలో ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నాడు. ఎప్పుడూ సరదాగా ఉండే సెహ్వాగ్.. ఎవరితోనైనా తన మనసులో మాటను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఇటీవల...
OnePlus Diwali Dash Sale from October 24-26

వన్ప్లస్ డాష్ సేల్.. రూపాయి మాత్రమే

పండుగలను క్యాష్‌ చేసుకోవడంలో కంపెనీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు. తాజాగా వచ్చే దీవాళిని చైనీస్ హ్యాండ్ సెట్ మేకర్ వన్ ప్లస్ కూడా క్యాష్ చేసుకోవాలని బంపర్ ఆఫర్ ప్రకటించింది. డాష్...
Kalyan Ram's Six Pack Making and Transformation for ISM

స్టన్నింగ్‌ కల్యాణ్ రామ్..

చాలా కాలం తరువాత పటాస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్. ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్లోనే బిగెస్ట్ బడ్జెట్తో...

ఒలింపిక్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో సైనా

భారత స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇటీవలె చెన్నైకు చెందిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డి.లిట్)ను ప్రదానం చేసింది. వర్సిటీ చాన్స్‌లర్‌ పి.సత్యనారాయణన్, యూఎస్ అంబాసిడర్...

మా ఆయన బంగారం…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఓ వైపు ఆయన మాటలు వివాదాస్పదం కాగా...తాజాగా తమ పట్ల ట్రంప్ అసభ్యంగా...

అందాలు…చూపిస్తే తప్పేంటి?

ఎప్పుడూ తన ఒంపుసొంపులతో బుల్లితెరపై అందాల ఆరబోస్తూ.. కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టే సెక్సీ భామ రష్మీ. బుల్లితెరపై చిట్టిపొట్టి దుస్తులతో కుర్రకారును రెచ్చగొట్టి గుంటూర్ టాకీస్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన...

అయోధ్య శ్రీరాముడిదే..

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రామజన్మ భూమి ‘అయోధ్య’ అంశం మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. వివాదాస్పద అయోధ్య భూమి ముమ్మాటికి శ్రీరాముడిదేనని కేంద్రమంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. తాజాగా...

హ్యాపీ బర్త్ డే టు ‘చంద్రముఖి’

ఈ తరం నటీమణులకు స్ఫూర్తిగా నిలిచే ప్రముఖ హీరోయిన్లలో జ్యోతిక ఒకరు. ఇప్పటి ప్రముఖ నాయికలకు ముందు ఒక వెలుగు వెలిగిన నటి జ్యోతిక. టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే నటుడు సూర్యను...

యాదాద్రి మహాసంకల్పానికి రెండేళ్లు…

తెలంగాణ తిరుమలగా యాదాద్రిని చేయాలనే కృతనిశ్చయానికి నేటితో రెండేళ్లు. సరిగ్గా 2014 అక్టోబరు 17న ఆ మహాసంకల్పానికి కార్యరూపమిచ్చారు సీఎం కేసీఆర్. ఆ రోజు యాదగిరిగుట్ట నరసన్నను దర్శించుకున్న ఆయన.. హెలికాఫ్టర్ లో...

చికాగో పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్

రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ కోసం అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చికాగో నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మిస్సోరికి చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా స్మార్ట్...

తాజా వార్తలు