చికాగో పారిశ్రామిక వేత్తలతో కేటీఆర్

236
- Advertisement -

రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ కోసం అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చికాగో నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మిస్సోరికి చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఇల్లినాయిస్‌ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశల గురించి వివరించారు.

rama rao

మిస్సోరి ఇండస్ట్రియలిస్ట్ తో మంత్రి చర్చించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వివరించారు. తర్వాత కేటీఆర్ మిన్నెపోటాలో జరగనున్న 2016 అడ్వామెడ్‌కు హాజర్వనున్నారు. వివిధ కంపెనీలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అవగాహాన ఒప్పందాలు కుదుర్చుకొనున్నారు.

ktr

- Advertisement -