అంజలి ‘గోలీసోడా’
దిలీపన్, అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎ.ఆర్. మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై పి. కిన్స్లిన్ దర్శకత్వంలో ఎ.ఆర్. మురుగదాస్ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'. తమిళ్లో సూపర్డూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని...
హెడ్ కానిస్టేబుల్ పాటకు దుమ్మురేపిన కత్రీనా..
చికిన చమ్మేళీ అంటూ బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ చేసిన డ్యాన్సు ఇప్పటికీ దమ్ములేపుతూనే ఉంది. తాజాగా మరోసారి తన డాన్సులతో రెచ్చిపోయి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. తాజాగా విడుదలైన 'బార్...
వశిష్టి దేవి.. శ్రేయ
2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రేయ పుట్టిన రోజు నేడు. నటిగానే కాకుండా ఉంటే డాన్సర్ గా కూడా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకుంది శ్రేయ. సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే...
16న ‘సిద్ధార్ధ`
సాగర్ హీరోగా నటించిన `సిద్ధార్థ` ఈ నెల 16న విడుదల కానుంది. బుల్లితెరపై తన స్టామినాని నిరూపించుకుని వెండితెర దశగా అడుగులు వేస్తున్న సాగర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి...
ఎన్టీఆర్’ఇజం’..!
జనతా గ్యారేజ్ విజయంతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఓ సినిమాకు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇజం మూవీలో జూనియర్...
కస్టమర్లకు జియో షాక్..
ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటాను అందిస్తున్నట్లు ప్రకటించి, ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన రిలయన్స్ జియో.. తాజాగా మరో షాకిచ్చింది. రిలయన్స్ జియో సిమ్ నూ యాక్టివేట్...
రామ్ హైపర్ పూర్తయ్యింది..
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో...
మరెవరూ చేయలేని ఇంకొక్కడు..
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ ఇంకొక్కడు. ఆనందర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన...
కట్నం కావాలా బాబు…
ఎన్టీఆర్ని కట్నం అడగలేదు...ఆయన ఇవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంచు లక్ష్మీతో కలిసి మోహన్ బాబు....చంద్రబాబును కలిశారు. తన పెళ్లి రోజు సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు చంద్రబాబు. 23 ఏళ్లకే...
టీఆర్ఎస్తోనే ఏపీకి న్యాయం జరుగుతుంది..
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీకి తమ వల్లే న్యాయం జరుగుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఓ టీవీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి టీఆర్ఎస్ న్యాయం చేయగలదని.....