రానా కిడ్నీ మార్పిడి సక్సెస్..!
హీరో రానా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అయింది. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రానాకు ఆయన తల్లి లక్ష్మి కిడ్ని దానం చేశారు. దీంతో ఆపరేషన్ సక్సెసయింది.
బాహుబలి షూటింగ్...
ఏపీ పీఏసీ చైర్మన్గా పయ్యావుల
టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను శాసనసభ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్గా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవి కోసం సీనియర్ నేతలు పోటీపడినా...
చిరుతో పవన్ సెల్ఫీ…
తానా మహాసభల తర్వాత భారత్కు తిరిగొచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ ...అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్..చిరుతో సమావేశం కాగా ఈ విషయాన్ని ట్విట్టర్...
సిద్దిపేటలో హజ్ హౌస్ను ప్రారంభించిన హోంమంత్రి..
నేడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు...
భారత్తో టీ20 సిరీస్…వెస్టిండీస్ జట్టు ఇదే
త్వరలో టీమిండియా...విండీస్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. విండీస్తో టూర్ సందర్భంగా టీ20,వన్డే,టెస్టు మ్యాచ్లు ఆడనుంది భారత్. ఈ మేరకు టీమిండియా ఎంపిక ఎప్పుడో పూర్తవగా తాజాగా తమ టీ20 జట్టును ప్రకటించింది విండీస్...
నాన్నకు ప్రేమతో…హిమాన్షు అన్నదానం
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా తీసుకొచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా...
ఈ షూస్ ధర తెలిస్తే షాకౌతారు..!
అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ నైకీ తయారుచేసిన బూట్లు వేలంలో పలికిన ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం. 1972లో ‘మూన్ షూ’ పేరుతో తీసుకొచ్చిన ఈ అరుదైన స్నీకర్స్ను సోథిబే సంస్థ మంగళవారం వేలం...
సోషల్ మీడియాలో వైరల్గా రజనీ దర్బార్..
రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. చాలాకాలం తర్వాత పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో రజనీ...
ఈ ‘జోడీ’ టీజర్ అదిరింది..
హీరో ఆది సాయికుమార్ సక్సెస్ కోసం గత కొంతకాలంగా చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ.. అదికి హిట్ అనేది అందని ద్రాక్షలా ఊరిస్తోంది. ఇటివలే ఆది సాయికుమార్ బుర్రకథతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.....
పూరికి కలిసొచ్చిన A సర్టిఫికేట్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. నభా నటేష్, నిధి అగర్వాల్ నటించిన ఈసినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరీ జగన్నాథ్, చార్మీలు నిర్మించారు....