ఆ గట్టునుంటారా…ఈ గట్టునుంటారా:కేటీఆర్
ఓటుతో ప్రజాకూటమికి బుద్దిచెప్పి...టీఆర్ఎస్ను దీవించాలని కోరారు మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్ ...కాంగ్రెస్,టీడీపీ పార్టీల వైఖరిని ఎండగట్టారు. బహిరంగసభ అధ్యాంతం తనదైన శైలీలో...
11న కౌంటింగ్…పార్లమెంట్ సమావేశాలు
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఓటరు తమ తీర్పును బ్యాలెట్ రూపంలోనిక్షిప్తం చేశాడు. ఇక తేలాల్సింది నేతల భవితవ్యం. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పోటీ పడిన 1821 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈనెల11...
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..
నేటితో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్నిరోజులు గల్లీ గల్లీల్లో తిరుగుతూ మా పార్టీ గుర్తుకి ఓటేయండి.. మా అభ్యర్థికి గెలిపించండి' అంటూ వినిపించిన మైకులు మూగబోయాయి. నాయకుల ప్రసంగాలకు, హామీలకు...
ఓటమి దిశగా ఏపీ మంత్రులు..
ఎన్నికల కమిషన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఏపీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెలువడగా, 121 చోట్ల వైసీపీ, 25 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి....
కొండా విశ్వేశ్వర్ రెడ్డికి షాక్..
పోలింగ్కు మరికొద్ది గంటలే సమయం ఉండగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాయర్ సందీప్ రెడ్డి నుండి దాదాపు 10 లక్షల...
ప్రజాక్షేమం కోసమే మహారుద్ర సహితయాగం..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల, మహా రుద్ర సహిత యాగం నేటితో ముగియనుంది.అనంతరం ఖమ్మం,పాలకుర్తిలో జరిగే బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ...
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి
ఎలక్షన్స్ల ఎమ్మెల్యే టికెట్ ఇయ్యకుంటే లీడర్లు ఏం జేత్తరు.. మందితోని పార్టీ ఆఫీస్ ముందట ధర్నా జేత్తరు.. మా లీడర్కు టికెట్ ఇయకుంటే మేం గ్యాస్ నూనే పోసుకుని సస్తం అని కార్యకర్తలు...
నేతలు కాదు…. నంబర్లే ముఖ్యం..!
ఎన్నికల ఫలితాలకు టైం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలే కాదు నేతల్లో సైతం టెన్షన్ పీక్ స్ధాయిలోకి చేరిపోయింది. మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి పార్టీలు. అయితే ఈ...
కారు జోరు..2స్ధానాల్లో భారీ మోజారిటీ…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసి సెంచరీకి చేరువలో ఉంది. టీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచి ప్రారంభయింది. జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్...
పోస్టల్ బ్యాలెట్.. వరంగల్ వెస్ట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్,వరంగల్ వెస్ట్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ తొలి రౌండ్ పూర్తయ్యే సరికి 3 వేల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గజ్వేల్,సిద్దిపేట,హుస్నాబాద్,తుంగతుర్తిలో టీఆర్ఎస్ లీడింగ్లో కొనసాగుతోంది....