వైసీపీలో చేరడం తప్పా..?:పవన్కి అలీ కౌంటర్
తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు సినీనటుడు అలీ. పవన్ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూనే వైసీపీలో చేరితే తప్పేంటని ప్రశ్నించారు. తనను పవన్ ఎప్పుడు జనసేనలోకి ఆహ్వానించలేదన్నారు. నావల్లే...
మైక్ ఉందని ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం-సుమన్
కాంగ్రెస్ నేతలు మైక్ ఉందని పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. గాంధీభవన్లో కూర్చొని ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో...
మామపై పోటీకి సై అంటున్న అల్లుడు..!
తెలంగాణలో ఓ వైపు నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుండగా కాంగ్రెస్లో సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. అసంతృప్తుల నిరసనలతో ఇప్పటికే గాంధీభవన్కు తాళం వేసిన హస్తం నేతలకు రెబల్ అభ్యర్థుల పోటు కంటిమీద...
మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..
తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికల జోరు కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితమే శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది....
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు..
టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు, కులసంఘాల ఆశీర్వాద సభలు, డివిజన్లలో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీలోకి వెల్లువలా చేరికల జోరు వెరసి గులాబీ ప్రచారం గుబాళిస్తున్నది. గ్రామగ్రామానా...
శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్..
తమిళనాడు పర్యటనలో భాగంగా శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి ఆలయాన్ని సంద్శించిన సీఎం ప్రత్యేక పూజలు చేశారు. తన పర్యటనలో భాగంగా తిరుచ్చి ఆలయాన్ని కూడా...
ఓట్లు పడేనాటికి ఇంటింటికి నల్లా నీళ్లు- కేటీఆర్
ఎన్నికల వేళ మహాకూటమి నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో టీఆర్ఎస్ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఘన్పూర్కు...
24 అంశాలతో టీఆర్ఎస్ ప్రజా మేనిఫెస్టో
24 అంశాలతో ప్రజా మెనిఫెస్టోని రూపొందించింది టీఆర్ఎస్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మేనిఫెస్టోని విడుదల చేసిన కేసీఆర్...ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేశారు. కొనసాగిస్తున్న పలు పథకాల పరిధిని పెంచేలా, లబ్ధిదారులకు మరింత మేలు...
ప్రారంభమైన కౌంటింగ్… తొలి ఫలితంపై ఆసక్తి
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నేతల భవితత్వం మరికొద్ది గంటల్లోనే తేలనుంది. ఈ ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొదటగా 8గంటల నుంచి 8.30గంటల...
నిజామాబాద్ ప్రజలు.. కేసీఆర్కు అండగా ఉన్నారు
నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజీ మైదానం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది.. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది. నిజామాబాద్ పట్టణంలో రోడ్లు, నిజామాబాద్ కు వచ్చే...