ప్రజల గొంతు నొక్కుతున్న మోడీ సర్కార్!
దేశంలోని మోడీ సర్కార్ ప్రజల గొంతు నొక్కుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. లండన్ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో జరుగుతున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా అన్న కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
దేశంలో పాలనా సంస్కరణలు రావాలి: కేటీఆర్
యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ లండన్ లోని హై కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. లండన్ లోని నెహ్రూ సెంటర్ లో జరిగిన సమావేశంలో భారత్ మరియు...
యూకేలో అనిల్ అగర్వాల్తో మంత్రి కేటీఆర్ భేటీ..
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం యూకేలో వేదాంత లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాల...
లండన్లో తెలంగాణ విజయ ప్రస్థానాన్ని చాటిన కేటీఆర్..
యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ లండన్ లోని హై కమీషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. లండన్ లోని నెహ్రూ సెంటర్లో జరిగిన సమావేశంలో భారత్ మరియు బ్రిటన్కి చెందిన పలువురు...
లండన్ కింగ్స్ కాలేజీతో తెలంగాణ ఎంవోయు..
ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో...
లండన్లో కేటీఆర్కు సర్ప్రైజ్
రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా లండన్లో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అయితే పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న మంత్రి కేటీఆర్కు ఎన్నారై టీఆర్ఎస్ నేత...
లండన్లో మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లండన్కు వెళ్లిన మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం లభించింది. లండన్లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా లండన్కు చేరుకున్న మంత్రి...
వాట్సాప్లో కొత్త ఫీచర్.. ఇక ఆ బాధ ఉండదు..
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ ఉంటుంది. గ్రూపుల్లో వరుసగా మెసేజ్లు వస్తున్నట్లుగా ఫీచర్లు వరుస కడుతున్నాయి. ఇప్పుడు...
పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన..
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఇవాళ్టి నుండి విదేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తారు. అక్కడ మూడు రోజుల...
శ్రీలంకలో పెట్రో ఎమర్జెన్సీ..
ఆర్ధికం సంక్షోభంతో శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఇప్పటికే ప్రజలు అధ్యక్షుడు రాజపక్సపై తిరుగుబాటు జెండా ఎగురవేయగా ఆయన దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని అక్కడి న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇక మరోవైపు...