Sunday, June 16, 2024

అంతర్జాతీయ వార్తలు

coro

కరోనా కేసులు..బ్రెజిల్‌ను దాటేసిన భారత్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతుండగా కరోనా కేసులపరంగా భారత్‌ మరోసారి బ్రెజిల్‌ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. గత...

లండన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే..

ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ఆద్వర్యం లో లండన్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సీఎం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు మరియూ బి.ఆర్.యస్ ఆవిర్భావ దినోత్సవ వేవేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్నారై బి.ఆర్.యస్...
Bill Gates

బిల్ గేట్స్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్టు..

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, మెలిందా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాము విడిపోతున్నట్టు మూడు నెలల క్రితమే వారు ప్రకటించినా.. తాజాగా...
newzealand pm

కరోనా ఫ్రీ కంట్రీగా న్యూజిలాండ్..

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు కరోనా విస్తరించగా ఇప్పటికి పలుదేశాలు లాక్‌ డౌన్ అమలు చేస్తున్న పరిస్ధితి నెలకొంది. అయితే కరోనాపై పోరులో విజయం సాధించిన దేశంగా నిలిచింది న్యూజిలాండ్....

బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి

బ్రిటన్‌కు నూతన ప్రధానమంత్రిగా రిషిసునాక్‌ను ఎంపిక చేసిన బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3. ఈయన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు ప్రధాని బాధ్యతలు అప్పగించిన విషయంపై బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ అధికారిక ప్రకటన...

గ్రీన్ ఛాలెంజ్‌కు పర్యావరణవేత్త ఏరిక్ సోల్హెమ్ మద్దతు

గ్రీన్ మ్యాన్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్దతు తెలిపారు ప్రముఖ పర్యవరణవేత్త ఏరిక్ సోల్హెమ్‌. గ్రీన్ ఇండియూ ఛాలెంజ్ కు మద్దతు తెలపడంపై గర్వంగా ఉందని...
biden

బైడెన్‌ టీమ్‌లో కరీంనగర్‌ వాసి!

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ప్రమాణస్వీకారం చేయనుండగా బైడెన్‌ టీమ్‌లో ఇప్పటికే పలువురు భారతీయులు...
us

కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న అమెరికా..

కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది అమెరికా. రోజుకు 3000 మందికి పైగా ప్రాణాలు కొల్పోగా కొవిడ్ మరణాలు, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు...

మస్క్‌ను రీట్వీట్‌ చేసిన కట్టప్ప కొడుకు

ప్రముఖ వ్యాపారవేత్త ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్న నాటి నుంచి ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. అందులో...

టీ హబ్‌ని సందర్శించిన ఎన్నారైల బృందం

వివిధ దేశాల నుండి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం తో కలిసి టీ- హబ్‌ను, టి -వర్క్స్...

తాజా వార్తలు