Sunday, June 23, 2024

అంతర్జాతీయ వార్తలు

greata

రైతుల పక్షానే ఉంటా:గ్రేటా థన్ బర్గ్

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 72 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించగా తాజాగా స్వీడన్‌ పర్యావరణ...
america

అమెరికాలో తెలంగాణ ఎన్నారై అనుమానాస్పద మృతి..

నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్నారై నల్లమాద దేవేందర్ రెడ్డి అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ ప్రాంతంలో.. కారులో మృతిచెందారు దేవేందర్ రెడ్డి. ఆయన మృతిపై దర్యాప్తు చేస్తున్నారు న్యూజెర్సీ...

మళ్లీ కరోనా కలకలం!

కరోనా ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంచి చనిపోగా ఇప్పుడు మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. సింగపూర్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు...
brazil

కరోనా మరణాలు..రెండోస్ధానంలో బ్రెజిల్

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 7,32,476 మంది మృతిచెందగా ఒక్క లాటిన్‌ అమెరికాలో కరోనా మహమ్మారి ధాటికి 15 లక్షల...

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య కొన్నసాగుతున్న యుద్ధం..

ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా రష్యా వెనక్కి తగ్గడం...
india coronacases

8 లక్షలకు చేరువలో కరోనా మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించగా కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. కరోనాతో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 7 లక్ష‌ల...

ఇకపై డబ్బులకే ట్విట్టర్‌!

యూజర్లకు షాకిచ్చింది ట్విట్టర్. ఇప్పటి వరకూ ట్వీట్‌ డెక్ సర్వీసులు ఉచితం కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు ఎలన్ మస్క్.అధికారిక, ధృవీకరణ ట్విట్టర్‌ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్‌కు చందా...
srilanka

తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీలంక ప్రధాని..

తిరుమలేశుడి దర్శనార్ధం శ్రీలంక ప్రధానమంత్రి మహేంద్ర రాజ పక్సే దంపతులు తిరుమలకు చేరుకున్నారు.రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం తన సతిమణితో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాజ పక్సే...
whats app

వెనక్కితగ్గిన వాట్సాప్‌!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న...
singapore

భారతీయులకు గుడ్ న్యూస్..

సింగపూర్ ప్రభుత్వం భారతీయులకు గుడ్ న్యూస్ తెలిపింది. టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు చెప్పింది. ఈ నెల 29 నుంచి ఇది అమల్లోకి...

తాజా వార్తలు