29 దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం…
ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ పోయి ఇప్పుడు లాంబ్డా వేరియంట్ ప్రజలను భయపెడుతోంది. పెరూ దేశంలో బయటపడిన ఈ కొత్త...
భారతీయులకు గుడ్ న్యూస్..
సింగపూర్ ప్రభుత్వం భారతీయులకు గుడ్ న్యూస్ తెలిపింది. టీకా రెండు డోసులు తీసుకున్న భారతీయులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన లేకుండా దేశంలోకి అనుమతించనున్నట్టు చెప్పింది. ఈ నెల 29 నుంచి ఇది అమల్లోకి...
ఒలింపిక్ అథ్లెట్కు కరోనా పాజిటివ్…
త్వరలో టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నిదేశాలు ఒలింపిక్స్కు సమాయత్తం అవుతుండగా టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారిన పడ్డాడు.
హనెడా విమానాశ్రయంకు చేరుకున్న సెర్బియా...
రష్యాకు జీ7 వార్నింగ్ ఎందుకో తెలుసా…
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ దాడి ప్రారంభించనప్పటినుంచి ఇప్పటివరకూ ఇరుపక్షాల మధ్య తీవ్ర నష్టం జరిగింది. అయితే గత నాలుగైదు రోజులుగా రష్యా తన అధిపత్యంను కొనసాగించడానికి ఉక్రెయిన్పై పెద్ద...
400 మంది ఎంపీలకు షాకిచ్చిన మయన్మార్ సైన్యం..!
మయన్మార్లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అయితే ఇది జరిగిన కొద్ది...
ఫైజర్ టీకా… అందరికీ ఉచితం: ట్రంప్
కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. బ్రిటన్లో ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్కు అనుమతి లభించగా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
భారత్కు అధిక ప్రాధాన్యత ఇస్తా: బైడెన్
ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్- జోసెఫ్ బైడెన్ మధ్య పోటీ నెలకొనగా ఇద్దరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను...
సీఎం కేసీఆర్కు 52 దేశాల ఎన్నారైల మద్దతు..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ 52 దేశాల ఎన్నారైలు మద్దతిచ్చారు. బీఆర్ఎస్ ఎన్నారై సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు మహేష్ బిగాల. అన్ని దేశాల ఎన్నారై ప్రతినిధులు ముక్తకంఠంతో...
డెల్టా వేరియంట్తో మాస్కో అతలాకుతలం!
డెల్టా వేరియంట్తో రష్యా రాజధాని మాస్కో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు వారాల్లో రోజుకు మూడు వేల చొప్పున కేసులు నమోదుకాగా తాజాగా ఒకే రోజులో 9 వేలకు పైగా...
గాల్వాన్ మృతుల వివరాలను వెల్లడించిన చైనా..!
భారత్ - చైనా మధ్య గాల్వాన్ వద్ద గతేడాది జూన్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే భారత్ చనిపోయిన జవాన్ల వివరాలను వెల్లడించినా చైనా...