దేశంలో 24 గంటల్లో 6,148 మంది మృతి.

123
covid
- Advertisement -

దేశంలో కరోనా ఉదృతి తగ్గినా మరణాల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 94,052 కేసులు నమోదుకాగా 6,148 మంది
మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్ కేసులుండగా దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. 2,76,55,493 మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు కొల్పోయారు. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -