Friday, April 26, 2024

రాష్ట్రాల వార్తలు

ప్రత్యామ్నయ పంటలవైపు మొగ్గు…

తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ధాన్యం ఉత్పత్తి పెరిగిందన మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్రమే ధాన్యం కొనలేమని చేతులెత్తేసిందని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం సంప్రాదాయ పంటల నుంచి ప్రత్యామ్నయ పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని...

ఈ రూట్లో మూడు నెలల ట్రాఫిక్ ఆంక్షలు

పది నిమిషాలు ఆఫీస్‌కు లేటు అయితే బాస్‌ ఆరుస్తారు. కానీ మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇంతకి ఎందుకో తెలుసా...రసూల్‌పురా- రాంగోపాల్‌పేట మధ్య నాలా పనుల కారణంగానే...

గ్రీన్‌ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన కార్పొరేటర్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. చిన్నాపేద్ద అనే తేడా లేకుండా మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు మెము సైతం అంటున్నారు. తాజాగా చర్లపల్లి డివిజన్‌ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్‌ పుట్టిన...

రెండో దశ కంటి వెలుగుకు శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యేడాది జనవరి18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ అదేశించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ స‌మీక్షించారు. ప్ర‌జారోగ్యంపై వైద్య...
chali

చలి కుంపటి.. మంచు దుప్పటి

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో 10...

టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్ ?

బిజెపిలో ఇమడలేకపోతున్న ఈటల? మునుగోడు ఉపఎన్నికలో ఎన్నో గుణపాఠాలు బండి, కిషన్స్ తో వేగలేకపోతున్న ఈటల ! ఢిల్లీ పెద్దలకు బండి, కిషన్లపై ఫిర్యాదు ? చేరికల్లేక చతికిలపడ్డ ఈటల రాజేందర్...

రాబోయే 3రోజుల్లో…చలి పులి

చలికాలం అనగానే గుర్తుకు వచ్చేది... తెల్లవారు జామున మంటలు వేసుకోవడం. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకునుగుణంగా ప్రజలు ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మారుతున్న కాలుష్య వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో...

ఆరోగ్య తెలంగాణకు మరో ముందడుగు:హరీశ్‌

తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో శరవేగంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో 17 వైద్యకళాశాలలను ఏర్పాటు చేశారు. తాజాగా...

జర్మనీ కాన్సులేట్‌తో కేటీఆర్‌ భేటీ

తెలంగాణలో అన్ని రకాల పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన ప్రదేశమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెన్నైలో ఉన్న జర్మనీ కాన్సులేట్‌లోని కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచర్ల మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. హైద‌రాబాద్‌కు తొలి సారి...

బీజేపీపై ఇక పోరాటమే

బీజేపీపై ఇక పోరాటమేనని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో మాట్లాడిన సీఎం..టీఆర్ఎస్ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. దేశంలో బీజేపీ చేస్తున్న వికృత రాజకీయ చేష్టలకు...

తాజా వార్తలు