Saturday, April 20, 2024

రాష్ట్రాల వార్తలు

cpi

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అరెస్ట్..

మంచిర్యాల జిల్లా గోదావరి ఖనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అరెస్ట్ అయ్యారు. దీంతో మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ లో దీక్షకు దిగారు. ప్రధాని మోడీ పర్యటనకు నిరసన తెలిపేందుకే...

దేశంలోనే తొలిసారి…మానిటరింగ్ హబ్

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో పేదలకు అందించే వైద్యసదుపాయాల గురించి తెలుసుకునేందుకు మానిటరింగ్ హబ్‌ని ప్రారంభించామని తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసులో మానిటరింగ్ హబ్ ని...

త్వరలో టీఆర్ఎస్‌లోకి చేరికలు:కవిత

నిజామాబాద్‌ నగరంకు చెందిన 45వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ ఎమ్మెల్సీ కవిత ఆద్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. నిజామాబాద్ ఆర్బన్ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల సమక్షంలో పార్టీలో చేరిన...

పెట్టుబడులకు స్వర్గధామం:కేటీఆర్‌

తెలంగాణలో చిన్న మధ్య తరహా సంస్థలకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈసందర్భంగా తైవాన్ వ్యాపార ప్రతినిధి బృందంను తెలంగాణలో ఉన్న చిన్న మధ్యతరహా సంస్థలకు సలహాలు సూచనలు ఇవ్వాలని...
mp

కన్నతల్లిని జన్మభూమిని మరువద్దు…సంతోష్‌

పేట్ల బుర్జు హస్పిటల్ అభివృద్ధికి రూ.కోటి కేటాయించిన టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్  ఎంపీ నిధుల నుండి రూ. కోటి కేటాయించిన ఎంపీ "కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో...

300క్వింటాళ్ల.. రేషన్‌ బియ్యం పట్టివేత

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉచిత రేషన్‌ బియ్యంను అక్రమ రవాణా చేస్తుండగా వికారాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 300క్వింటాళ్ల రేషన్...

15రోజుల్లో..బన్సీలాల్‌పేట మెట్లబావి పూర్తి

ఆలనాటి తెలంగాణ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం మెట్లబావి. ఆనాటి రాజులు మంచినీటి కోసం అనేక రకాల మార్గాలను వెతికారు. చెరువులు తవ్వించడం, బావులను తవ్వించడం, నదులకు ఆనకట్టలు నిర్మించి పొదుపుగా నీటిని వాడుకునే...
TTD

టీటీడీ అప్‌డేట్..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుండగా ఇక ఇవాళ స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు...

బీజేపీ.. కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో దొరికిపోయిన బీజేపీదొంగల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ప్రగతి భవన్లో ఏర్పాటు మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు....

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు..

చిన్నప్పటి నుంచి యువత పుస్తక పఠనం ద్వారా భవిష్యత్‌కు బాటలు వేసుకొవచ్చని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నగరం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో నవ తెలంగాణ...

తాజా వార్తలు