సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు
సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు...
కిషన్ రెడ్డి ఓటమి ఖాయం:పద్మారావు
సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఓటమి కాయమన్నారు బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్. సనత్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పద్మారావు..ఎంపీగా ప్రజలకు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు.
ప్రజలు అభివృద్ధి...
ఆలివ్స్ తో ఆరోగ్యం!
ఆలివ్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు. వంటల్లో విరివిగా ఉపయోగించే వంట నూనె. ఇతర అయిల్స్ తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. పైగా ఇందులో...
కాంగ్రెస్ ద్రోహంపై 4న దీక్ష:మందకృష్ణ
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహంపై మే 4న దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.తెలంగాణలో ఉండే మాదిగలు పార్టీలకతీతంగా...
నేటి ముఖ్యమైన వార్తలు..
()నాలుగోదశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
పూర్తి కథనం కోసం ఈ...
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
నాలుగోదశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది...
పదో తరగతి ఫలితాల రిలీజ్ కు సర్వం సిద్ధం
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. మంగళవారం 10వ తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ కానుండగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం...
నడినెత్తిన నిప్పుల కుంపటి
ఎండలు మండుతున్నాయి. ఎండల్లో బయటకు వెళ్తున్నారా జర జాగ్రత్త! ఈ సంవత్సరం భానుడు నిప్పుల వర్షం కురిపిస్తుండడంతో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజురోజు కూ...
Gold Reate:బంగారం లేటెస్ట్ ధరలివే
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గగా కేజీ వెండిపై రూ.100 తగ్గింది.హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర...
ఆరో దశ ఎన్నికలు..నోటిఫికేషన్ రిలీజ్
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని...