Saturday, June 29, 2024

వార్తలు

Krishna River Board

జలసౌధలో కృష్ణా నదీ బోర్డు సమావేశం..

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం చైర్మన్ పరమేశం అధ్యక్షతన జరుగుతోంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన అజెండాగా...
rahul gandhi

లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ నాశ‌న‌మైంది…

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్ధితులపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఎండీ రాజీవ్‌ బజాజ్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా...
modi

గుజరాత్ కిచిడి తయారుచేస్తా:మోడీతో ఆసీస్ ప్రధాని

రోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని భారత్-ఆసీస్ దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ.ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర...
vijay mallya

త్వరలో భారత్‌కు మాల్యా అప్పగింత..!

బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు త్వరలోనే తీసుకున్నారు. మాల్యా అప్పగింతకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ వ‌ద్దు...
Yadadri Temple

స్క్రీనింగ్ టెస్టు తర్వాతే యాదాద్రి దర్శనం..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ వారి క్షేత్రం లో జూన్ 8 నుంచి భక్తుల దర్శనాలను పునః ప్రారంభం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు…కరోనా లాక్ డౌన్ కారణంగా...
amercia

ఇండియన్‌ ఎంబసీ..గాంధీ విగ్రహాం ధ్వంసం

ఆఫ్రికన్‌ – అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జార్జి కుటుంబానికి న్యాయం జరగాలని, అతడి హత్యకు కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన కారులు ఆందోళన...
coronavirus cases

3020కి చేరిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి 3020కి చేరాయి. బుధవారం కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 99 మంది మృతిచెందారు. 1,556 మంది కరోనా నుండి కొలుకుని డిశ్చార్జి...
Jio

జియో నుండి సరికొత్త ఆఫర్..

రిలయెన్స్ జియో యూజర్లకు శుభవార్త. జియో మరోసారి తమ కస్టమర్లకు సర్‌ప్రైజ్ ఇస్తోంది. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా మరోసారి రిలయెన్స్ జియో తమ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. రూ. 249...
Heavy Rains

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు..

ఖమ్మం జిల్లా సత్తుపల్లి తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గం జలమయం అయింది. సత్తుపల్లిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యాయి. దీంతో...
Nilam Sawhney IAS

ఏపీ సీఎస్‌ పదవీ కాలం పొడగింపు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీకి తొలి...

తాజా వార్తలు