Sunday, June 30, 2024

వార్తలు

Petrol Price

మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు

దేశంలో గ‌త 14 రోజుల నుంచి పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. దేశ వ్యాప్తంగా క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే పెట్రోల్ రేట్లు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా దేశీయ...
cm kcr

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు- సంతోష్ తల్లిదండ్రులు

వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్లు, ఆయన సతీమణికి గ్రూప్ వన్ ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ సందర్భంగా సీఎంకు కల్నల్ సంతోష్ బాబు కుటుంబ...
minister ajay kumar

ఆర్టీసీ కార్గో సర్వీసులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

ఆర్టీసీలో కార్గో అండ్ పార్శిల్స్‌, కొరియ‌ర్‌ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే,...
b vinod kumar

బీపీఆర్ విఠల్ మృతి పట్ల వినోద్ సంతాపం..‌

ప్రముఖ ఆర్థికవేత్త బీ.పీ.ఆర్. విఠల్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక, ప్రణాళికా శాఖల కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా...
b vinod

టీఎస్-వెదర్ యాప్‌ను ఆవిష్కరించిన వినోద్..

రాష్ట్ర వాతావరణ సమాచారం, వర్ష సూచన వంటి సమగ్ర వివరాలతో కూడిన మొబైల్ యాప్‌ను సామాన్యులకు అరచేతిలోకి అందుబాటులో తీసుకుని వచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్...
Heavy rain

రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు..

ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొన్నిచోట్ల, రేపు...
ayodhya ram mandir

రామమందిరం భూమిపూజ వాయిదా..!

ఓ వైపు కరోనా మరోవైపు చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్ధితులు ఈ నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం భూమి పూజ వాయిదా పడింది.డ్యూల్ ప్రకారం జూలై 1న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ...

చైనా ఆర్మీదే తప్పు: అమెరికా

భారత్- చైనా సరిహద్దులో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణంపై స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. ఈ ఘర్షణలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీదే తప్పని అమెరికా సీనియ‌ర్ నేత, సేనేట‌ర్ మిచ్...
petrol price

13వ రోజు ఆగని పెట్రో మంట..

దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వరుసగా 13వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర 59 పైసలు పెరుగుదలతో రూ.81.36కు, డీజిల్ ధర 61 పైసలు పెరుగుదలతో...
cm ys jagan

ఏపీలో 4 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు..

ఏపీలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 తర్వాత కౌంటింగ్ ఫలితాలను వెల్లడించనున్నారు. వైసీపీ నుండి...

తాజా వార్తలు