Sunday, June 30, 2024

వార్తలు

petrol price

తగ్గిన ఇంధన ధరలు…ఆగని పెట్రోమంట..!

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన పెట్రోల్, డీజీల్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిప్రాంతాల్లో డీజిల్ ధరలు పెరగగా మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్,డీజీల్ ధరలు రెండు పెరిగాయి. హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్ ధర...
international flights

నేటి నుండి విదేశాలకు విమానసేవలు…

కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు నేటినుండి తిరిగి ప్రారంభంకానున్నాయి. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు విమానాలను నడపనున్నారు. వివిధ దేశాల నుంచి...
jurala project

జురాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరదనీరు…

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు పెరుగుతోంది.11 గేట్స్ ఎత్తి దిగువన శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ ఫ్లో: 85,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో: 1,10,637...
ktr

ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ప్రారంభం…

తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ఈ రోజు ప్రారంభమైంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కే తారకరామారావు సమక్షంలో ఇన్వెస్ట్...
coronavirus

మాన‌వ‌త్వం చాటిన దుబాయి ఆస్ప‌త్రి…కోటిన్నర బిల్లు మాఫీ..!

దుబాయ్ లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వం చాటుకుంది. తెలంగాణకు చెందిన వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన కోటి 52లక్షల రూపాయల బిల్లుని మాఫీ చేసింది. అంతేకాదు ఆ వ్యక్తి స్వదేశానికి తిరిగి...
corona in karnataka

9 లక్షల 68 వేలకు చేరిన కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. రోజుకు దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 32,695...
america

యుఎస్‌లో కరోనా ఉగ్రరూపం…రోజుకు 60 వేల కేసులు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా…అమెరికాపై పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్ధానంలో ఉండగా ప్రస్తుతం రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంట‌ల్లో దేశంలో...
corona

40 వేల చేరువలో కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరువైంది. బుధవారం 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్...
sunitha yadav

లేడి సింగం…రాజీనామా!

సినిమాల్లో కూడా చూడలేని దైర్యం……మంత్రి కొడుకుని రఫ్ ఆడించింది..పై అధికారులు మండలిస్తే రాజీనామా చేసింది.. అధికారుల మొఖం మీదనే మీలాగా నేను చట్టాన్ని కాదని బానిస బ్రతుకు బ్రతకలేనని చెప్పింది. ఇంతకీ ఆమె...
ambani

జియోలో గూగుల్ 33వేల కోట్ల పెట్టుబడులు‌ : ముఖేశ్ అంబానీ

వాటాదారులకిచ్చిన మాట ప్రకారం జియోని రుణరహిత కంపెనీగా మార్చామని తెలిపారు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన అంబానీ దేశంలో అత్యధిక జీఎస్టీని చెల్లించామని తెలిపారు. రిలయన్స్ జియోలో గూగుల్...

తాజా వార్తలు