ఫ్లోరింగ్ రంగంలోకి వెల్స్పన్..
2.7 బిలియన్ల వెల్స్పన్ గ్రూప్ యొక్క పూర్తి సమగ్ర మరియు ఇండిపెండెంట్ ఫ్లోరింగ్ వెర్టికల్ వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ తన తయారీ సౌకర్యాన్ని తెలంగాణలోని హైదరాబాద్లో ప్రారంభించింది. 2018 లో ఫ్లోరింగ్ విభాగంలోకి...
తెలంగాణ వెదర్ రిపోర్టు..
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును తెలిపింది వాతావరణ శాఖ.చత్తీస్ గఢ్ మరియు దానిని ఆనుకొని ఉన్న ఇంటీరియర్ ఒరిస్సా ప్రాంతాలలో 1.5 km నుండి 4.5 km ఎత్తు...
మాజీ మంత్రి పరిటాల సునీతకు పితృవియోగం..
మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత ఇంట విషాదం నెలకొంది. సునీత తండ్రి ధర్మవరపు కొండన్న అనారోగ్యంతో ఇవాళ ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నసనకోట ముత్యాలమ్మ...
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్కు కరోనా…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల 13 లక్షలు దాటగా ఇప్పటివరకు 31,358 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్...
27న సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. సెప్టెంబర్ నాటికి కరోనా తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో మరోసారి అన్నిరాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
ఈ నెల 27న...
రాష్ట్రంలో 24 గంటల్లో 1640 కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో1,640 పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
దీంతో ఇప్పటివరకు...
కేటీఆర్కి విషెస్ తెలిపిన రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు..
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆశాకిరణం,ఎదురులేని మనిషి కేసీఆర్ గారి తిరుగులేని తనయుడు, మున్సిపల్ శాఖ మాత్యులు, శ్రీ కల్వకుంట్ల తారక రామారావుని వారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్...
మొక్కలు నాటిన టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం సభ్యులు…….
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అద్యక్షులు కేటిఆర్ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సభ్యులు...
ఇన్నోవేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి:మహేంద్ర యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో కేటీఆర్
మహేంద్ర యూనివర్సిటీ ఇన్నోవేషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్కు సమీపంలోని బహదూర్పల్లిలో మహీంద్రా విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. ఆనంద్ మహీంద్రాతో కలిసి ఐటీ మంత్రి కేటీఆర్...
ప్రజలకు నచ్చిన లీడర్…కేటీఆర్:ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు
వేల కిలో మీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందన్నట్టే నూరేళ్ల జీవితమనే ప్రయాణం కూడా పసి ప్రాయంలో నాన్న వేలుపట్టుకొని నడవడంతోనే ప్రారంభమవుతుంది. చిన్న తనం నుంచి తండ్రిని అనుకరించి… అనుసరించి… ఆయన...