మొక్కలు నాటిన టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం సభ్యులు…….

187
trs social media
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అద్యక్షులు కేటిఆర్ జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సభ్యులు శ్రవణ్ మొక్కలు నాటారు.

ఈ మహత్తర కార్యక్రమంలో నన్ను బాగాస్వామ్యం చేసినందుకు శ్రవణ్ కు కృతజ్ఞతలు…ఈ సంద్భంగా ప్రముఖ సినీనటుడు ప్రశాంత్ సింగ్ , సిరికొండ ప్రకాష్ , తిగుళ్ల త్రినేత్ర గౌడ్, గుండవరం చైతన్య కుమార్ , కర్నె రవిచరణ్ ని, పురాణం కుశాల్ ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్క ను నాటవలసిందిగా కోరారు.

- Advertisement -